ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండాలే గానీ ఎవరైనా ఏ రంగంలోనైనా అద్భుతాలు సాధించవచ్చు. అందుకు స్త్రీలు, పురుషులు, చిన్నా పెద్ద, పేద, ధనిక అనే భేదాలు ఉండవు. ఎవరైనా ఏది చేసైనా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. సరిగ్గా ఆ మహిళ కూడా అలాగే చేసింది. ఒకప్పుడు రిసెప్షనిస్ట్గా పనిచేసింది. కానీ కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యింది.
హర్యానాకు చెందిన పూజా యాదవ్ బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీలలో ఎంటెక్ పూర్తి చేసింది. తరువాత కెనడా, జర్మనీలోనూ పనిచేసింది. కానీ ఆమెకు ఎందులోనూ సంతృప్తి లభించలేదు. దీంతో స్వదేశానికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని అనుకుంది. అందులో భాగంగానే సివిల్స్ రాసింది. ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్కు ఎంపికైంది. తన కలను సాకారం చేసుకుంది.
అలా పూజా యాదవ్ కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అయింది. 2018లో ఐపీఎస్గా నియమాకం అయింది. దీంతో ఆమెను అందరూ అభినందించారు. ఇప్పుడు ఆమె సక్సెస్ ఫుల్ ఆఫీసర్ గా సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో ఆమె నైపుణ్యానికి, సేవలకు అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. కష్టపడి చదివి ఐపీఎస్ అయి ప్రజలకు నిజాయితీగా సేవలు అందిస్తున్నందుకు ఆమె అందరి అభినందనలను పొందుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…