ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండాలే గానీ ఎవరైనా ఏ రంగంలోనైనా అద్భుతాలు సాధించవచ్చు. అందుకు స్త్రీలు, పురుషులు, చిన్నా పెద్ద, పేద, ధనిక అనే భేదాలు ఉండవు. ఎవరైనా ఏది చేసైనా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. సరిగ్గా ఆ మహిళ కూడా అలాగే చేసింది. ఒకప్పుడు రిసెప్షనిస్ట్గా పనిచేసింది. కానీ కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యింది.
హర్యానాకు చెందిన పూజా యాదవ్ బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీలలో ఎంటెక్ పూర్తి చేసింది. తరువాత కెనడా, జర్మనీలోనూ పనిచేసింది. కానీ ఆమెకు ఎందులోనూ సంతృప్తి లభించలేదు. దీంతో స్వదేశానికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని అనుకుంది. అందులో భాగంగానే సివిల్స్ రాసింది. ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్కు ఎంపికైంది. తన కలను సాకారం చేసుకుంది.
అలా పూజా యాదవ్ కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అయింది. 2018లో ఐపీఎస్గా నియమాకం అయింది. దీంతో ఆమెను అందరూ అభినందించారు. ఇప్పుడు ఆమె సక్సెస్ ఫుల్ ఆఫీసర్ గా సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో ఆమె నైపుణ్యానికి, సేవలకు అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. కష్టపడి చదివి ఐపీఎస్ అయి ప్రజలకు నిజాయితీగా సేవలు అందిస్తున్నందుకు ఆమె అందరి అభినందనలను పొందుతోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…