కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లకు ఎంతటి ప్రాధాన్యత ఏర్పడిందో అందరికీ తెలిసిందే. కోవిడ్ బాధితులు ఆక్సిజన్ సిలిండర్లు దొరకక నానా అవస్థలు పడుతున్నారు. అయితే అలాంటి వారికి నేనున్నాని ఆ వ్యక్తి అండగా నిలబడుతున్నాడు. అతనే ముంబైకి చెందిన షానవాజ్ షేక్. ముంబైలోని మల్వాని అనే ప్రాంతంలో నివాసం ఉండే షానవాజ్ షేక్ గతేడాది కరోనా సమయంలో తన వద్ద ఉన్న ఎస్యూవీ కారును అమ్మి అవసరం ఉన్నవారికి ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేశాడు. అయితే ప్రస్తుతం కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా అతను తన సేవను కొనసాగిస్తున్నాడు.
గత ఏడాది కోవిడ్ సమయంలో అతను సుమారుగా 6000 మందికి ఆక్సిజన్ సిలిండర్లను అందజేశాడు. ఇక ప్రస్తుతం రోజూ అతనికి 50 ఫోన్ కాల్స్ వస్తున్నారు. దీంతో రోజుకు 500 మందికి సిలిండర్లను అందజేస్తున్నాడు. గతేడాది కోవిడ్ వల్ల తన స్నేహితుడు ఆక్సిజన్ అందక చనిపోయాడు. అప్పటి నుంచి షానవాజ్ షేక్ ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందులో భాగంగానే గతేడాది ఎంతో మందికి సేవ చేశాడు. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నాడు.
ఇక షానవాజ్ షేక్ చేస్తున్న సేవకు అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు. నెటిజన్లు అతని సేవను మెచ్చుకుంటున్నారు. సొంత కారును కూడా అమ్మేసి కోవిడ్ బాధితులకు సేవ చేస్తుండడం నిజంగా అభినందనీయమని నెటిజన్లు అంటున్నారు.
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…