Chanakya : హిందూ శాస్త్రం ప్రకారం మన పెద్దలు ఎన్నో నియమాలు చెబుతుంటారు. ముఖ్యంగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేదా కొన్ని పనులు చేసినప్పుడు కచ్చితంగా స్నానం చేయాలి అని చెబుతారు. అయితే కొన్ని పనులు చేస్తే మనం కచ్చితంగా స్నానం చేయాల్సి ఉంటుంది. ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా శుభకార్యాలు లేదా వివాహాలు జరిగినప్పుడు మనం ఆ కార్యక్రమాలకు హాజరు అవుతాము. సమయం లేకపోతే ఆ కార్యక్రమాలకు వెళ్లలేం. కానీ ఎవరైనా మరణిస్తే మనం కచ్చితంగా అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. అయితే.. ఆ అంతక్రియలు అయిన అనంతరం మనం కచ్చితంగా స్నానం చేయాలి.
మరణించిన వారి శరీరంలోని బ్యాక్టీరియాను ఎదిరించే శక్తి ఉండదు. అందుకే వారి వద్దకు వెళ్లినప్పుడు.. ఆ బ్యాక్టీరియా కారణంగా చుట్టుపక్కల వారికి కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక అలాంటి ప్రదేశాలకు వెళ్లి వచ్చిన వెంటనే స్నానం చేయాల్సి ఉంటుంది.
ఒంటినిండా నూనె పట్టించుకున్నప్పుడు కూడా స్నానం చేయాలి. ఎందుకంటే ఆయిల్ మసాజ్ చేసుకోవడం వలన శరీరంలోని కొన్ని వ్యర్థాలు బయటకు వస్తాయి. ఆ వ్యర్ధాలను శుభ్రం చేయాలంటే చక్కగా స్నానం చేయడమే పరిష్కారం.
హెయిర్ కటింగ్ చేయించుకున్న తర్వాత కూడా ఇంటికి వచ్చాక స్నానం చేయాలి. ఎందుకంటే హెయిర్ కట్ చేసేటప్పుడు ఆ హెయిర్ శరీరంపై అక్కడక్కడ పడుతుంది. దాని వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి కచ్చితంగా స్నానం చేయాలి. ఇక సాధారణంగా బయటకు వెళ్లి వచ్చిన అనంతం ఎవరైనా సరే ఇంట్లో అడుగు పెట్టేముందు కాళ్లను కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే బాక్టీరియా, వైరస్లు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కనుక ఈ విషయంలోనూ జాగ్రత్త అవసరమే.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…