Samantha : సమంత.. ఈ అమ్మడు ప్రయోగాలకి కేరాఫ్ అడ్రెస్గా నిలుస్తుంది. ఎప్పటికప్పుడు వినూత్నమైన ప్రయోగాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పుష్పలో సమంత ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావా పాటకు మాస్ డ్యాన్స్ చేసి పెద్ద ఎత్తున క్రేజ్ దక్కించుకుంది. సినిమా బ్లాక్ స్టర్ హిట్టు అవడంలో సమంత ఐటం సాంగ్ కూడా చాలా బాగా పని చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.ఒకప్పుడు సమంత రూత్ ప్రభు క్రేజ్ సౌత్కి మాత్రమే పరిమితంగా ఉండేది. కాని పుష్ప తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఫ్యామిలీ మ్యాన్ 2, పుష్ప చిత్రాలు ఆమె క్రేజ్ దేశవ్యాప్తం అయ్యేలా చేశాయి. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో సమంత ఒకరు కాగా, ఆమె ప్రతి సినిమాకు రూ. 5 కోట్లకు పైగా తీసుకుంటుంది. ఇక ఇటీవలి కాలంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుండగా, వాటికి ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తుంది.
సమంత సినిమాల ద్వారానే కాదు సోషల్ మీడియా ద్వారా, అలానే బిజినెస్ల ద్వారా కూడా బాగానే సంపాదిస్తుంది.ఇన్స్టా ద్వారా ఆమె లక్షల్లో ఆర్జిస్తున్నారట. సమంతను ఇంస్టాగ్రామ్ లో 30.5 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. ఒక్క పోస్ట్కి సమంత సమంత రూ. 15-20 లక్షలు తీసుకుంటారని టాక్. ఇక సమంత పలు యాడ్స్ తో పాటు ఫొటోషూట్స్ కూడా చేస్తుంటుంది. బజార్ ఇండియా మ్యాగజైన్ కోసం ఒక ఫోటో షూట్ చేయగా, ఇందులో హాట్ ట్రెండీ వేర్ ధరించి సెక్సీ పోజుల్లో చంపేసింది. సమంతని ఇలా చూసి ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతున్నారు. సమంతలో ఇంత అందం దాగి ఉందా అంటూ ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు.
అయితే సమంత తాజాగా లూయిస్ విట్టన్ బ్రాండ్ కి చెందిన రూ. 5 లక్షల విలువ చేసే ఓ డ్రెస్ ధరించి తన వీపుని చూపిస్తూ పోజులిచ్చింది. ఈ పిక్ ప్రతి ఒక్కరి మనసులు దోచుకుంటుంది. అయితే ఈ పిక్లో సమంత తన వీపు చూపించేందుకు సమంత లక్షలు రూపాయలు ఛార్జ్ చేసిందని టాక్ వినిపిస్తుంది. బ్రా లేకుండా తన వీపు పార్ట్ చూపించినందుకే సమంత ఏకంగా రూ.20లక్షల రూపాయలు చూపించిందని అంటున్నారు. ఇది తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. వామ్మో సమంత క్రేజ్ ఇంత ఉందా అని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఇక సమంత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది. మయోసైటిస్ తో బాధపడుతున్న ఆమె ఏడాది కాలంగా చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె సినిమాలకి బ్రేక్ ఇచ్చి ఇప్పుడు తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఎక్కువగా పెడుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…