ఒకప్పుడు సినిమాలలో మాత్రమే బీ గ్రేడ్ కామెంట్స్ ఎక్కువగా వినిపించేవి. కాని ఇప్పుడు బుల్లితెరపై కూడా ఇవి కామన్ అయ్యాయి. హైపర్ ఆది లాంటి వాళ్లు ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా చేస్తూ కామెడీ పంచే ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు బీ గ్రేడ్ డైలాగ్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇక ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ రోజురోజుకు బూతులు ఎక్కువ అవుతున్నాయని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా సుధీర్ని ఉద్దేశించి రష్మీపై హైపర్ ఆది చేసిన కామెంట్స్ అందరికి ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి.
వాలెంటైన్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో రష్మీ ,సుధీర్ లపై పంచ్ లు వేశారు హైపర్ ఆది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ‘చెప్పు బుజ్జికన్నా’ అని టైటిల్ తో ఒక స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. అయితే స్టేజ్ పైకి వచ్చిన రష్మీ ఫిబ్రవరి 14 కదా అందరికీ ఒక్కొక్కరికి గట్టిగా ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పింది. దీంతో అప్పుడే హైపర్ ఆది అదేదో నాకు ఇచ్చేయండి నేను వెళ్లి అతడికి ఇస్తాను అంటూ సుధీర్ గురించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేశాడు. ఇక అంతే కాకుండా ఇంతకీ బాబుకి ఏమైనా గిఫ్టు ఇచ్చావా లేదా అని అన్నాడు.
అంతటితో ఆగకుండా బాబుకి గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఏదో ఓ రోజు మాత్రం సడన్ గా బాబుని ఇవ్వడాలు మాత్రం చేయకండి అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు. దీంతో అందరు నవ్వేశారు. రష్మి కూడా కాస్త సైలెంట్ అయిపోయింది. ఇలాంటి బి గ్రేడ్ సెటైర్స్ ఎందుకు వేస్తున్నారు అంటూ సుధీర్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో హైపర్ ఆది పై కౌంటర్ వేస్తున్నారు కామెడీ పేరుతో ఇలాంటి చెత్త జోకులు, పంచ్లు వేయడం తగదు అంటూ హైపర్ ఆదికి చురకలు అంటిస్తున్నారు.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…