Hebah Patel : హెబ్బా పటేల్.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అందరి హృదయాలు కొల్లగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల సంగతేమో కాని అందంతో టెంప్ట్ చేస్తూ తోటి హీరోయిన్లతో పోటీ పడటంలో ముందు వరుసలో ఉంటోంది హెబ్బా పటేల్. హాట్ బ్యూటీగా యూత్ ఆడియన్స్ పల్స్ పట్టేసిన ఈ బ్యూటీ.. వీలు కుదిరిన ప్రతిసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.ఎప్పటికప్పుడు తన గ్లామర్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రకారును షేక్ చేస్తున్న ఈ భామ తాజాగా చీరకట్టులో అందాల విందిచ్చింది. ఆన్ లైన్ మాధ్యమాలపై పరువాలు పరిచేసి హాట్ ట్రీట్ ఇచ్చింది. దీంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ అయ్యాయి. హెబ్బాని ఇలా చూసి ప్రతి ఒక్కరు అబ్బా అంటున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి పిక్స్ వైరల్గా మారాయి.
పైట చాటు పొంగులు హైలైట్ అయ్యేలా కుమారి చేసిన ఫొటో షూట్ ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్ధులని చేస్తుంది. దీంతో నెటిజన్ల చూపు అక్కడే పడుతోంది. ఈ లేటెస్ట్ ఫొటోలతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది హెబ్బా. ఇటీవలి కాలంలో ఎలాంటి అవుట్ ఫిట్ అయినా సరే ఈ ముద్దుగుమ్మ గ్లామర్ విందు చేస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.. కవ్వించే చర్యలతో నెట్టింట సెన్సేషన్ గా మారుతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలతో ఆకట్టుకుంది. మరోవైపు కొంగు పక్కకు జరిపి ఎద అందాలతో మతులు చెడగొట్టింది. ప్రస్తుతం హెబ్బా బ్యూటీ ఫుల్ లుక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
హెబ్బా విషయానికి వస్తే… 1989 జనవరి 6న ముంబైలో జన్మించిన హెబ్బా పటేల్.. బీఎంఎంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తొలుత కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత తెలుగు తెరపైకి వచ్చింది.కుమారి 21ఎఫ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హెబ్బా పటేల్. తన అందాల వేడితో తొలి మూవీ తోనే ప్రేక్షకుల మనసు దోచేసింది. అమ్మడికి యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత అందివచ్చిన ప్రతి అవకాశంలో కూడా యూత్ని అట్రాక్ట్ చేస్తూ సొగసుల గాలం వేసింది. అయితే పెద్దగా వర్కవుట్ అయినట్టు కనిపించడం లేదు. దీంతో ఏ మాత్రం అవకాశం దొరికినా అందాలనే ఎరగా వేస్తూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు గాలం వేస్తోంది.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…