దేశంలో ఐటీ రంగంలో రెండో అతి పెద్ద సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్ ఇటీవలే భారీ ఎత్తున గ్రాడ్యుయేట్ల కోసం కొత్తగా రిక్రూట్మెంట్ను చేపట్టిన విషయం విదితమే. మొత్తం 20వేల పోస్టుల భర్తీకి గాను ఇన్ఫోసిస్ నియామక ప్రక్రియను ప్రారంభించింది. అది కొనసాగుతోంది. అయితే తాజాగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఇన్ఫోసిస్ కార్యాలయాల్లో పనిచేసేందుకు అవసరమైన నిపుణుల ఉద్యోగల కోసం ఇన్ఫోసిస్ మళ్లీ నియామక ప్రక్రియను చేపట్టింది.
ఐటీ రంగంలో పలు విభాగాల్లో కొన్నేళ్ల పాటు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ప్రిన్సిపాల్ ఆర్కిటెక్స్, జావా మైక్రో సర్వీసెస్లో స్పెషలిస్ట్ ప్రోగ్రామర్, టెక్నాలజీ అనలిస్ట్ – మెర్న్ స్టాక్, టెక్నాలజీ లీడ్ – రియాక్ట్ జేఎస్, కన్సల్టెంట్ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ – బిగ్ డేటా, అజుర్ డెవ్ ఓపీఎస్ వంటి విభాగాల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న, నిపుణులైన ఉద్యోగుల నుంచి ఇన్ఫోసిస్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
దేశంలో ఉన్న బెంగళూరు, కోయంబత్తూర్, చెన్నై, భువనేశ్వర్, ముంబైతోపాటు హైదరాబాద్లోనూ ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. కాగా మొత్తం ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు అనే వివరాలను వెల్లడించలేదు. కానీ ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇన్ఫోసిస్ అధికారిక వెబ్సైట్ను సందర్శించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…