ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు సీఎం జగన్ సర్కార్ శుభవార్త తెలిపింది. ప్రతి ఏటా రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం కోసం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని సీఎం జగన్ గతంలో ప్రకటించారు. ఈ క్రమంలోనే గత నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో గ్రూప్ -1, గ్రూప్ -2కు సంబంధించిన పోస్టులు ఖాళీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఈ క్రమంలోనే ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఒక వారంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 36 పోస్టులను భర్తీ చేయగా అందులో గ్రూప్-1 పోస్టులు 31 ఖాళీ ఉండగా, గ్రూప్ -2 పోస్టులు 5 ఖాళీలు ఉన్నాయి.ఈ క్రమంలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసినప్పటి నుంచి నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఖాళీల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
కేవలం ఖాళీల సంఖ్యను పెంచడమే కాకుండా అభ్యర్థుల వయసు పరిమితి కూడా పెంచాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈ విషయంపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రకటన చేయకపోవడంతో అభ్యర్థులలో ఆందోళన నెలకొంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…