ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు సీఎం జగన్ సర్కార్ శుభవార్త తెలిపింది. ప్రతి ఏటా రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం కోసం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని సీఎం జగన్ గతంలో ప్రకటించారు. ఈ క్రమంలోనే గత నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో గ్రూప్ -1, గ్రూప్ -2కు సంబంధించిన పోస్టులు ఖాళీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఈ క్రమంలోనే ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఒక వారంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 36 పోస్టులను భర్తీ చేయగా అందులో గ్రూప్-1 పోస్టులు 31 ఖాళీ ఉండగా, గ్రూప్ -2 పోస్టులు 5 ఖాళీలు ఉన్నాయి.ఈ క్రమంలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసినప్పటి నుంచి నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఖాళీల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
కేవలం ఖాళీల సంఖ్యను పెంచడమే కాకుండా అభ్యర్థుల వయసు పరిమితి కూడా పెంచాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈ విషయంపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రకటన చేయకపోవడంతో అభ్యర్థులలో ఆందోళన నెలకొంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…