ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్తను తెలియజేశారు. ఈ ఏడాది మొత్తం ప్రతి నెల వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని గత నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెలలో 1238 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.ఇందులో భాగంగా 1238 ఎస్సీ, ఎస్టీ, డీఏ బ్యాక్ లాగ్ ఉద్యోగాలను ఈ నెలలో భర్తీ చేయాల్సి ఉంది.
రాష్ట్రంలోని 802 ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి సర్కార్ యూనివర్సిటీలు, నియామక సంస్థలు, వివిధ విభాగాధిపతిలకు ప్రభుత్వం అనుమతులను జారీ చేసింది. ఈ క్రమంలోనే విద్యార్హతలలో అభ్యర్థులు సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయాలని ప్రభుత్వం తెలిపింది.
ఈ విధమైనటువంటి ఎంపిక విధానం ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే పరీక్షలకు వర్తించదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం విడుదల చేసిన 802 బ్యాక్ లాగ్ పోస్టులలో 432 ఎస్సీ, 370 ఎస్టీలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఈనెలలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
విద్యార్థులంతా భయం, ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలని తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ సూచించారు.…
ఇటీవలే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చాలా గ్రాండ్గా వివాహం చేసుకున్న టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సామాజిక సేవా…
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో…
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో ఉన్న తన సోదరుడు మంచు విష్ణు, ఆయన కుటుంబ భద్రత కోసం…
సూపర్స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత…
శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ దసున్ శనకపై ఆ జట్టు బౌలింగ్ కోచ్, మాజీ లంక ప్లేయర్ లసిత్ మలింగ…
వీధి కుక్కలపై సానుభూతి చూపించాలని మాట్లాడినందుకు తనను ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని నటి,…
గొప్పలకు పోయి అప్పులు చేసి యువత కష్టాల పాలు కావొద్దని, విలాసాలకు దూరంగా ఉండాలని నటుడు మంచు మనోజ్ సూచించారు.…