భారత ప్రభుత్వానికి చెందిన మహారత్న సంస్థ కోల్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్తను తెలియజేసింది. వివిధ భాగాలలో ఖాళీగా ఉన్న 588 మేనేజ్మెంట్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయడం కోసం ఆసక్తి గల అభ్యర్థులు నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక గేట్ స్కోరు ఆధారంగా జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ను సంప్రదించి ఈ వెబ్సైట్ ద్వారానే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.coalindia.in/ . ఎలక్ట్రికల్ విభాగంలో 117, మెకానికల్ విభాగంలో 134, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 15, జియాలజీ విభాగంలో 12, సివిల్ 57 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.
పోస్ట్ ను బట్టి వివిధ విద్యార్హతలు ఉన్నాయి. 2021 ఆగస్టు 4వ తేదీకి 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను గేట్ స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ కోల్ ఇండియా అభ్యర్థులు ఎటువంటి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు 1000 రూపాయలు పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు 10 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా సెప్టెంబర్ 9వ తేదీని దరఖాస్తు స్వీకరణకు ఆఖరి తేదీగా నిర్ణయించారు.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…