ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్నటువంటి 16 మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు సీఏ/సీఎంఏ అభ్యర్థులు అర్హులు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనే ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరితేదీ ఆగస్టు 10.ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ క్రింది తెలిపిన వెబ్ సైట్ ఆధారంగా తెలుసుకోవచ్చు.
https://aptransco.co.in/
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 2021 జులై 1 నాటికి 18 నుంచి 34 సంవత్సరాలు మించి ఉండకూడదు. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు చివరి గడువు ఆగస్టు 10. అభ్యర్థులు తమ దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా…Chief General Manager (HR), APTransco, Vidyut Soudha, Vijayawada – 520 004 ఈ అడ్రస్ కి పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించాలి.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…