నిరుద్యోగ అభ్యర్థులకు కోల్ ఇండియా లిమిటెడ్ సబ్సిడరీ సంస్థ శుభవార్తను తెలిపింది.మధ్యప్రదేశ్ (సింగ్రౌలి)లోని నార్నర్న్ కోల్ ఫీల్డ్స్ (ఎన్సీఎల్ ) వివిధ భాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 1500 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఉద్యోగాలకు 8వ తరగతి, పదవ తరగతి పాసై సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు 2021 జూలై 9 వ తేదీ ఆఖరి తేదీ.
ఈ దరఖాస్తులో భాగంగా వెల్డర్ ఖాళీలు 100, ఫిట్టర్ 800, ఎలక్ట్రీషియన్ 500, మోటార్ మెకానిక్ 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయి సంబంధిత ట్రేడ్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2021 జూన్ 30 నాటికి తప్పనిసరిగా 16 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు జూలై 9 2021 చివరి తేది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మరింత సమాచారం కొరకు ఈ క్రింది తెలిపిన వెబ్ సైట్ నుంచి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.https://nclcil.in/
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…