నిరుద్యోగ అభ్యర్థులకు కోల్ ఇండియా లిమిటెడ్ సబ్సిడరీ సంస్థ శుభవార్తను తెలిపింది.మధ్యప్రదేశ్ (సింగ్రౌలి)లోని నార్నర్న్ కోల్ ఫీల్డ్స్ (ఎన్సీఎల్ ) వివిధ భాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 1500 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఉద్యోగాలకు 8వ తరగతి, పదవ తరగతి పాసై సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు 2021 జూలై 9 వ తేదీ ఆఖరి తేదీ.
ఈ దరఖాస్తులో భాగంగా వెల్డర్ ఖాళీలు 100, ఫిట్టర్ 800, ఎలక్ట్రీషియన్ 500, మోటార్ మెకానిక్ 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయి సంబంధిత ట్రేడ్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2021 జూన్ 30 నాటికి తప్పనిసరిగా 16 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు జూలై 9 2021 చివరి తేది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మరింత సమాచారం కొరకు ఈ క్రింది తెలిపిన వెబ్ సైట్ నుంచి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.https://nclcil.in/
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…