ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 3,211 గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను కోరుతోంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి లేదా ఇంటర్ ఉత్తీర్ణత సాధించి స్థానికంగా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను జిల్లా సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.
జిల్లాల వారీగా ఖాళీలు: శ్రీకాకుళం 576, తూర్పుగోదావరి 367, పశ్చిమగోదావరి 432, కర్నూల్ 58, అనంతపురం 14 80, విజయనగరం 298 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పది లేదా ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలపై అవగాహన ఉండాలి. అలాగే స్థానికంగా ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఒక్కో జిల్లాకు ఒకరోజు చివరితేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ క్రింది వెబ్ సైట్ లో చూడవచ్చు.
https://gswsvolunteer.apcfss.in/ లేదా https://apgv.apcfss.in/
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…