పొరపాటున కూడా స్త్రీలు ఇటువంటి పనులు చేయకూడదు. స్త్రీలు తప్పులు చేయడం వలన దరిద్రం పట్టుకుంటుంది. హిందూ పురాణాల ప్రకారం, జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం అస్సలు మనం కొన్ని తప్పులు చేయకూడదు. కొన్ని పనులు చేయడం వలన ఇంటికి నెగిటివ్ ఎనర్జీ వచ్చి, పాజిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది అని గుర్తు పెట్టుకోండి. దరిద్రం పట్టుకుంటే అనారోగ్య సమస్యలు మొదలు ఎన్నో సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలు ఇటువంటి తప్పులు చేయడం వలనే దరిద్రం పట్టుకుంటుంది.
స్త్రీ ని ఇంటి దీపాలు అంటారు. అంటే దారి చూపించడానికి మార్గదర్శకులు. సలహాలు ఇచ్చే మంత్రులు. స్త్రీలే భర్త, పిల్లల బాగోగులు చూసుకోవాలి. వారు తప్పులు చేయకుండా ఉండేలా భార్యలే చూసుకోవాలి. మంగళవారం నాడు జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం గీసుకోవడం తప్పు. ఆ తప్పును ఎప్పుడూ చేయకుండా స్త్రీలు భర్తలకి చెప్పాలి. స్త్రీలు నల్లని బట్టలు కట్టుకోకూడదు. అమావాస్య నుండి పౌర్ణమి వచ్చే వరకు ఉండే రోజులని శుక్లపక్షం అంటారు. ఈ సమయంలో మంచి పనులు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది.
ఇంటిని ప్రతిరోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. సాయంత్రం చీకటి పడక ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. సూర్యాస్తమయం లోపే ఇంటి నుండి చెత్తను తొలగించాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత చెత్తని బయట పారేయకూడదు. ఈ తప్పు చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. సాయంత్రం అయిన తర్వాత ఉప్పు, మిరపకాయలు, చింతపండు, ఆవకాయలని బయట వాళ్లకి ఇవ్వకూడదు.
ఇంట్లో జుట్టు విరబోసుకుని స్త్రీలు తిరగకూడదు. దుమ్ము, ధూళి, చెత్త, చెదారాన్ని మంగళవారం, శుక్రవారం తొలగించకూడదు. స్త్రీలు ఎప్పుడూ మంచి పదాలని మాత్రమే మాట్లాడాలి. శని, పీడ, దరిద్రం, పీనుగ వంటి పదాలని స్త్రీలు పలకకూడదు. ఇలాంటివి అనడం వలన చెడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…