Kalagnanam : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం జరగాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు చెప్పినట్లు గతంలో చాలా జరిగాయి. వాటి గురించి మనం విన్నాం కూడా. ఆయన మాటలు ఎన్నో నిజమయ్యాయి. పైగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి సినిమాలో కూడా మనం ఎన్నో అద్భుతాలను చూశాము. ఆయన చాలా చెప్పారు. వాటిలో కొన్ని జరిగాయి ఇంకా కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. ఇక ఇంకా జరగాల్సినవి ఏంటనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుపతికి వెళ్లే దారులు అన్నీ మూసుకు పోతాయని ఆయన చెప్పారు. అదే విధంగా కృష్ణా నది మధ్యలో బంగారు రథం ఉంటుందని అది చూసిన వాళ్ళ కళ్ళు పోతాయని చెప్పారు. అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదని ఆరుగురు దొంగలు దోచుకుంటారని కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు చెప్పారు. శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడని కూడా చెప్పారు వీరబ్రహ్మేంద్రస్వామి వారు.
యాగంటి బసవన్న రంకె వేస్తాడు. మధుర మీనాక్షి జనాలతో మాట్లాడుతుంది. బనగానపల్లెలో పాతరం మీది చింత చెట్టుకి బూజులు పూస్తాయి. రాయదుర్గంలో రామచిలక వీర ధర్మాలని చెబుతుంది. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతానికి వెళ్తాడు. పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి. నెల్లూరు సీమ నీటిలో మునిగి పోతుంది. శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజులు మూసేస్తారు.
అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది. బెంగళూరులోని వైశ్య కులంలో శ్రీ మహా లక్ష్మి జన్మిస్తుంది. కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది. ఆ ధాకి దక్షిణాన జనాలు మరణిస్తారు అని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. ఇవి ఇంకా జరగాల్సి వున్నవి. మరి ఇంకా వీటిలో ఎప్పుడు ఏవి నిజమవుతాయి అనేది చూద్దాం.
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…