Kalagnanam : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం జరగాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు చెప్పినట్లు గతంలో చాలా జరిగాయి. వాటి గురించి మనం విన్నాం కూడా. ఆయన మాటలు ఎన్నో నిజమయ్యాయి. పైగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి సినిమాలో కూడా మనం ఎన్నో అద్భుతాలను చూశాము. ఆయన చాలా చెప్పారు. వాటిలో కొన్ని జరిగాయి ఇంకా కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. ఇక ఇంకా జరగాల్సినవి ఏంటనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుపతికి వెళ్లే దారులు అన్నీ మూసుకు పోతాయని ఆయన చెప్పారు. అదే విధంగా కృష్ణా నది మధ్యలో బంగారు రథం ఉంటుందని అది చూసిన వాళ్ళ కళ్ళు పోతాయని చెప్పారు. అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదని ఆరుగురు దొంగలు దోచుకుంటారని కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు చెప్పారు. శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడని కూడా చెప్పారు వీరబ్రహ్మేంద్రస్వామి వారు.
యాగంటి బసవన్న రంకె వేస్తాడు. మధుర మీనాక్షి జనాలతో మాట్లాడుతుంది. బనగానపల్లెలో పాతరం మీది చింత చెట్టుకి బూజులు పూస్తాయి. రాయదుర్గంలో రామచిలక వీర ధర్మాలని చెబుతుంది. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతానికి వెళ్తాడు. పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి. నెల్లూరు సీమ నీటిలో మునిగి పోతుంది. శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజులు మూసేస్తారు.
అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది. బెంగళూరులోని వైశ్య కులంలో శ్రీ మహా లక్ష్మి జన్మిస్తుంది. కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది. ఆ ధాకి దక్షిణాన జనాలు మరణిస్తారు అని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. ఇవి ఇంకా జరగాల్సి వున్నవి. మరి ఇంకా వీటిలో ఎప్పుడు ఏవి నిజమవుతాయి అనేది చూద్దాం.
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…