త్రిమూర్తులలో ఒకడైన పరమేశ్వరుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తారు. పరమేశ్వరుడికి అభిషేకం అంటే ఎంతో ప్రీతికరం. శివుడికి అభిషేకం చేయడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం అంటే ఎంతో ఇష్టమైన ఆ బోళా శంకరుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
శివలింగానికి బియ్యం పిండితో అభిషేకం చేయడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయడం వల్ల ఉదర సమస్యలు తొలగిపోతాయి. పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. నెయ్యితో అభిషేకం చేయిస్తే మోక్షం లభిస్తుంది. పాలతో అభిషేకం చేయటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. సంతాన ప్రాప్తి కలగాలంటే పెరుగుతో అభిషేకం చేయాలి.
నవధాన్యాలతో శివాభిషేకం చేయటం వల్ల ధనలాభం, భార్య పుత్రలాభం కలుగుతాయి. ఉప్పుతో అభిషేకం చేయడం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. మారేడు చెట్టు వేర్లు భస్మంతో అభిషేకం చేయడం వల్ల దరిద్రం అంతమవుతుంది. కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ విధంగా పరమేశ్వరుడికి అభిషేకం నిర్వహించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…