సాధారణంగా మనం రోజు ఆలయానికి వెళ్ళి పూజలు చేయలేము కనుక మన ఇంట్లోనే పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ విధంగా నిత్య పూజ కోసం మన గదిలో ఎలాంటి విగ్రహాలు ఉండాలి అనే విషయంలో చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే నిత్య పూజకు మనం ఏ విగ్రహాలను వాడాలి?ఎలాంటి విగ్రహాలు పూజ గదిలో ఉండకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
దేవుడి విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయని మార్కెట్లో దొరికే మట్టి విగ్రహాలను, చెక్కతో చేసిన విగ్రహాలను మనం నిత్య పూజ చేయడానికి ఉపయోగించకూడదు. ఇలాంటి విగ్రహాలను కేవలం పండుగ సందర్భాలలో మాత్రమే ఉపయోగించి వాటిని వెంటనే నిమజ్జనం చేయాలి. ఈ విధమైనటువంటి విగ్రహాలను నిత్యపూజ ఉపయోగించడం వల్ల వాటికి పగుళ్లు ఏర్పడతాయి. ఈ విధంగా పగుళ్లు ఏర్పడిన విగ్రహాలకు పూజలు నిర్వహించ కూడదు.
ఈ క్రమంలోనే మన ఇంట్లో నిత్యం పూజకు ఉపయోగించే విగ్రహాలు లోహంతో తయారు చేసినవి మాత్రమే ఉపయోగించాలి. అయితే ఈ విగ్రహాలు చాలా ఎత్తులో కాకుండా, చిన్న పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. వినాయకుడి ప్రతిమను రాగితో తయారు చేసినది ఇంట్లో పెట్టుకుని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా స్పటికంతో తయారు చేసిన విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉగ్ర రూపంలో ఉండే విగ్రహాలను పూజించకూడదు.నిత్య పూజలో మనకు ఎల్లప్పుడు అభయమిస్తూ ఆశీర్వదిస్తున్న టువంటి విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…