చాలామంది శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. శివుడి గురించి చాలా విషయాలు మనకి తెలిసి ఉంటాయి. అయితే, పరమశివుడు ఒకరోజు పార్వతీ దేవికి మన శరీరం గురించి ఈ విధంగా చెప్పాడట. మరి ఆ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా మందికి ఈ విషయాలు తెలియవు. స్వరం ఒకటి. మూడు రూపాలుగాను, ఐదు రూపములు గాను అగును. ఈ ఐదు మళ్లీ ఒక్కో రూపముగా అవుతుంది. మళ్ళీ 5 చొప్పున, 25 విధములుగా అవుతుంది అని పరమశివుడు పార్వతితో చెప్పాడు.
అలాగే శరీరాన్ని పిండమని అంటారు. ఆ పిండం నందు శరీరం ఉంటుంది. ఐదు రోజులకి బుడగలాగా ఉంటుంది. 10 రోజులకి నెత్తురు కలుగుతుంది. 15 రోజులకి మాంసం ముద్ద అవుతుంది. 20 రోజులకి గట్టి మాంసం ముద్ద అవుతుంది. 25 రోజులకి సమాన రూపం వస్తుంది. మొదటి నెల పంచభూతములు కూడును. రెండవ నెల మేధస్సు కలుగుతుంది. మూడవ నెల ఎముకలు ఏర్పడతాయి. నాలుగవ నెల అయితే అవయవాములు వస్తాయి.
ఐదవ నెలలో రంధ్రములతో కూడిన చెవులు, ముక్కు, కళ్ళు, నోరు మొదలైనవి వస్తాయి. ఆరవ నెల కంఠ రంధ్రం ఏర్పడుతుంది. ఏడవ నెల పుట్టిన శిశువు బ్రతుకుతాడు. కానీ అల్పా ఆయువు, అల్ప బలము, క్షీణధాతువు వంటివి ఉంటాయి. ఎనిమిదవ నెల జన్మించిన ఏ శిశువు కూడా పుట్టదు. తల్లి దేహము శిశువు దేహమునందు ప్రాణము తిరుగుతూ ఉంటుంది.
9వ నెల గర్భమునకు జ్ఞానం వస్తుంది. 9వ నెల కానీ పదవ నెల కానీ ప్రాణములతో పుడతారు. స్త్రీ రేతస్సు అధికంగా ఉండి, పురుషుని వీర్యం తక్కువగా ఉంటే ఆడ సంతానం కలుగుతుంది. అదే పురుషుని వీర్యం ఎక్కువగా ఉండి, శ్రీ రేతస్సు తక్కువ ఉంటే మగ పిల్లవాడు పుట్టును. ఇలా ఈ విషయాలని శివుడు పార్వతితో చెప్పాడు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…