Legs Towards Doors : నిత్యం అనేక ఒత్తిళ్లు, ఆందోళనలతో సతమతమయ్యే వారికి, శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారికి, ఆ మాట కొస్తే ప్రతి మనిషికి నిద్ర అవసరమే. నిద్ర పోవడం వల్ల మన శరీరం రిలాక్స్ అవుతుంది. మళ్లీ లేచే సరికి ఉత్తేజం, ఉత్సాహం వస్తుంది. దీంతో రోజంతా యాక్టివ్గా పనిచేయవచ్చు. ఇదే కాదు, నిద్రతో మనకు ఇంకా చాలా లాభాలే ఉన్నాయి. అయితే నిద్ర గురించి చెప్పాల్సిన విషయం ఇంకొకటుంది. అదేమిటంటే..
సాధారణంగా ఎవరైనా నిద్ర పోయే సమయంలో గదిలో ఏదో ఒక వైపు తలను పెట్టి నిద్రిస్తారు. అది దిక్కుల ప్రకారం చెప్పాల్సివస్తే అలా చెబుతారు. ఫలానా దిక్కు మంచిదని, ఇంకో దిక్కు మంచిది కాదని చెబుతుంటారు. అయితే తల కాకుండా నిద్రించే సమయంలో కాళ్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలట. అంటే కాళ్లను తలుపులు ఉన్నవైపు కాకుండా వేరే ఏ వైపుకైనా పెట్టి నిద్రించాలట. అలా చేయకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
తలుపులు ఉన్న వైపు కాళ్లను పెట్టి నిద్రించడం వల్ల మన ఒంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రసారమవుతుందట. దీంతో ఆ రోజంతా మనకు విశ్రాంతి ఉండదట. తీవ్రమైన అసంతృప్తి, ఒత్తిడి, ఆందోళన కలుగుతాయట. అంతేకాదు చనిపోయిన వారి మృతదేహాలను గది నుంచి బయటకు తీసుకెళ్లేటప్పుడు ముందుగా కాళ్లను బయట ఉంచుతారు కదా, అందుకే ఆ వైపే మనం కూడా కాళ్లను పెట్టి నిద్రిస్తే దెయ్యాలను ఆహ్వానించినట్టు అవుతుందట. ఇది అస్సలు మంచిది కాదట. కాబట్టి తలుపులు ఉన్న వైపు కాళ్లను పెట్టి నిద్రించకూడదట. వేరే ఏ దిక్కుకైనా కాళ్లను పెట్టి నిద్రిస్తే మంచిది. దీంతో ఎలాంటి అశుభాలు జరగకుండా ఉంటాయి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…