Lakshmi Kataksham : కొందరికి ధైర్య లక్ష్మి, విజయలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి ఇంకా ఇతర లక్ష్ముల ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఐశ్వర్య లక్ష్మి అంటే డబ్బు వచ్చే లక్ష్మి మాత్రం ఉండదు. దాంతో ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఉంటాయి. పెద్ద ఉద్యోగం చేసినా లేదా వ్యాపారం చేసినా కూడా డబ్బులు వస్తూ ఉంటాయి కానీ వచ్చిన వెంటనే పోతాయి. వేలు, లక్షలు, కోట్లు ఇలా డబ్బు వచ్చి పోవడం అంటే లక్ష్మీ కటాక్షం లేదు అనుకోవచ్చు. ఇంట్లో డబ్బు లేదు అంటే ఖచ్చితంగా లక్ష్మీ దేవి కటాక్షం మీ పై లేదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఐశ్వర్య లక్ష్మి కటాక్షం లేకుంటే ఎంత విజయాలు దక్కించుకున్నా ఫలితం లేదు. మరెన్నో అద్బుతాలు చేసినా కూడా ప్రయోజనం అనేది లేదు.
కర్పూరం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో పూజగదిలో ఉంటుంది. కర్పూరం వారంలో కనీసం ఒక్కసారి వెళిగించినా కూడా ఇళ్లంతా కూడా పవిత్రం అవ్వడంతో పాటు కర్పూరం పొగకు మొత్తం క్రిములు వెళ్లి పోతాయి అనేది నిరూపితం అయిన విషయం. అలాంటి కర్పూరంను ఒక బిళ్ల లేదా ఒక ప్యాకెట్ తీసుకుని పాకెట్ లో లేదా వాలెట్ లో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఎక్కడకు వెళ్లినా కూడా కర్పూరంను తీసుకెళ్లడం వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. కర్పూరంను కొందరు ఆరోగ్యంకు సహకరించేది అనుకుంటారు. కానీ ఐశ్వర్య లక్ష్మిని తెచ్చి పెట్టేది అని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
హిందువు అనే వారు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో కొబ్బరికాయ కొట్టడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఐశ్వర్య లక్ష్మి దేవికి శ్రీఫలం అంటే చాలా ఇష్టం. అలాంటి శ్రీఫలం మన ఇంట్లో ఉంటే లక్ష్మి దేవి ఎక్కడికి వెళ్లకుండా ఉంటుంది. శ్రీఫలం అంటే అతి చిన్న కొబ్బరిని శ్రీఫలం అంటూ ఉంటారు. శ్రీఫలం నుండి ఇప్పటికే చాలా మంది చాలా రకాల ప్రయోజనాలు పొందే ఉంటారు.
మార్కెట్ కు వెళ్లిన సమయంలో మీకు కనిపించిన కొబ్బరి కాయల్లో అతి చిన్న కొబ్బరి కాయ తీసుకు వచ్చి పూజ గదిలో పెట్టండి. పూజ సమయంలో ఆ కొబ్బరి కాయ కొట్టినా మళ్లీ తీసుకు వచ్చి పెట్టండి. అలా చేయడం వల్ల ఐశ్యర్యం మీ చెంతకు వచ్చి ఉండి పోతుంది.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…