Lakshmi Devi Blessings : ప్రతి ఒక్కరు కూడా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, ధనవంతులు అయిపోవాలని, అనుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం అంత సులభం కాదు. లక్ష్మీదేవి మన వెంట కొలువై ఉండాలంటే, కచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం కోసం, కొన్ని వాస్తు చిట్కాలని పాటించాలి. కొంతమంది, ఇళ్లల్లో ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలవదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి నివసించే ఇల్లు, ప్రతికూల శక్తితో నిండి ఉంటే, లక్ష్మీ దేవి ఉండదు. వాస్తు ప్రకారం, కొన్ని విషయాలను పాటించడం వలన, సానుకూల శక్తిని పెంచవచ్చు.
సంపదకి దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆర్థిక స్థితి కూడా మెరుగు పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఏం చేయాలి అనేది చూద్దాం ప్రతిరోజు సాయంత్రం ఆవనూనె దీపాన్ని వెలిగించి, అందులో రెండు లవంగాలని వెయ్యాలి. ఈ దీపాన్ని తలుపుకి రెండు పక్కల పెట్టాలి. ఇలా చేయడం వలన, లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది. కర్పూరం మంచి సువాసనతో ఉంటుంది.
దీపారాధన, హారతి ఇవ్వడం పూజలో ముఖ్యమైనవి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగి పోవాలంటే, కర్పూరన్ని వెలిగించాలి. కర్పూరాన్ని వెలిగించి, అందులో రెండు లవంగాలు వేస్తే, ఆ ఇంట్లో మంచి సువాసన రావడమే కాకుండా, లక్ష్మీదేవి స్థిరపడుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది.
గోమాత కి రోజూ ఆహారాన్ని తినిపిస్తే కూడా మంచిది. దేవతల ఆశీర్వాదం ఉంటుంది. అలానే, లక్ష్మీ దేవి ఇంట్లో ఉండాలంటే, పక్షుల కి రోజూ ఆహారం వేయండి. ఇలా చేయడం వలన, జీవితం లో మంచి పురోగతి, శ్రేయస్సు ఉంటుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత, అస్సలు ఇంటిని శుభ్రం చేయకండి. అలా చేయడం వలన, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. పేదరికం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…