Lakshmi Devi Blessings : ప్రతి ఒక్కరు కూడా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, ధనవంతులు అయిపోవాలని, అనుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం అంత సులభం కాదు. లక్ష్మీదేవి మన వెంట కొలువై ఉండాలంటే, కచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం కోసం, కొన్ని వాస్తు చిట్కాలని పాటించాలి. కొంతమంది, ఇళ్లల్లో ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలవదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి నివసించే ఇల్లు, ప్రతికూల శక్తితో నిండి ఉంటే, లక్ష్మీ దేవి ఉండదు. వాస్తు ప్రకారం, కొన్ని విషయాలను పాటించడం వలన, సానుకూల శక్తిని పెంచవచ్చు.
సంపదకి దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆర్థిక స్థితి కూడా మెరుగు పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఏం చేయాలి అనేది చూద్దాం ప్రతిరోజు సాయంత్రం ఆవనూనె దీపాన్ని వెలిగించి, అందులో రెండు లవంగాలని వెయ్యాలి. ఈ దీపాన్ని తలుపుకి రెండు పక్కల పెట్టాలి. ఇలా చేయడం వలన, లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది. కర్పూరం మంచి సువాసనతో ఉంటుంది.
దీపారాధన, హారతి ఇవ్వడం పూజలో ముఖ్యమైనవి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగి పోవాలంటే, కర్పూరన్ని వెలిగించాలి. కర్పూరాన్ని వెలిగించి, అందులో రెండు లవంగాలు వేస్తే, ఆ ఇంట్లో మంచి సువాసన రావడమే కాకుండా, లక్ష్మీదేవి స్థిరపడుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది.
గోమాత కి రోజూ ఆహారాన్ని తినిపిస్తే కూడా మంచిది. దేవతల ఆశీర్వాదం ఉంటుంది. అలానే, లక్ష్మీ దేవి ఇంట్లో ఉండాలంటే, పక్షుల కి రోజూ ఆహారం వేయండి. ఇలా చేయడం వలన, జీవితం లో మంచి పురోగతి, శ్రేయస్సు ఉంటుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత, అస్సలు ఇంటిని శుభ్రం చేయకండి. అలా చేయడం వలన, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. పేదరికం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…