Loans : అప్పుల బాధలతో మీరు సతమతమవుతున్నారా..? అయితే కచ్చితంగా ఇది మీరు తెలుసుకోవాలి. కొంతమంది అప్పులతో సతమతమవుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కూడా రూపాయి కూడా మిగలదు. సంపాదించినదంతా చేతికి రాకుండా పోతుంది. అలాంటప్పుడు ఇలా చేయడం మంచిది. మీ సంపాదన మీ చేతుల్లోనే ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు కూడా వస్తాయి.
పురాతన కాలం నుండి చాలా మంది పాటిస్తున్న పద్ధతులు ఇవి. వీటిని పాటించడం వలన పరిష్కారం దొరుకుతుంది. ఇలా కనుక చేశారంటే ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు. అప్పుల బాధలు కూడా తగ్గుతాయి. లక్ష్మీ దేవికి రోజూ నేతితో దీపం పెడితే డబ్బులు వస్తాయి. అప్పుల బాధల నుండి బయటపడొచ్చు.
పీచు తీసిన కొబ్బరికాయ మీద కుంకుమ పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని మొక్కి నీటిలో దానిని జార విడవండి. మీరు అనుకున్న కోరిక అప్పుడు తీరుతుంది. ఉదయం లేవగానే రెండు అరచేతులను దగ్గరగా చేసి, అందులోకి చూస్తే విష్ణు, లక్ష్మీదేవిల అనుగ్రహాన్ని మీరు పొందొచ్చు. ప్రతి బుధవారం రెండు ఖాళీ కుండల్ని చిన్నవి తీసుకుని, ముద్ద కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేయండి. ఇలా ఆరు వారాలపాటు చేస్తే చాలా మంచిది.
ప్రతి బుధవారం కూడా పాలతో చేసిన పరమానాన్ని లక్ష్మీదేవికి పెడితే ఎంతో మంచి జరుగుతుంది. ఆర్థిక బాధల నుండి బయటపడవచ్చు. ఇంట్లో సాయంత్రం పూట సాంబ్రాణి వేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పసుపు వత్తులతో ఐదు గురువారాలు ఆవు నెయ్యితో లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టి, కనకధార స్తోత్రాన్ని చదివితే కూడా ఆర్థిక బాధల నుండి బయటపడవచ్చు. ఇలా అప్పుల బాధలని తీర్చుకోవచ్చు. చీమలకి చక్కెర వేస్తూ ఉండడం వలన కూడా ఆర్థిక బాధల నుండి బయటపడవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…