Crying Before God : దేవుడిని మనం మొక్కితే మన కోరికలు నెరవేరుతాయి. మనకి ఏదో తెలియని బలం, శక్తి వస్తాయి. ఎప్పుడైనా ఏదైనా మనం అనుకుని, దానికి తగ్గట్టుగా మనం కష్టపడినా ఫలితం రాకపోతే దేవుడికి దండం పెట్టుకుని, మన బాధల్ని, మన కోరికల్ని చెప్పుకుంటూ ఉంటాము. అలా భగవంతుడికి చెప్తే, భగవంతుడు మన కోరికల్ని తీరుస్తాడని మన నమ్మకం. అయితే కొందరు భగవంతుడితో మాట్లాడేటప్పుడు, భగవంతుడికి వారి కోరికలను చెప్పేటప్పుడు, ఏడ్చేస్తూ ఉంటారు.
వాళ్ళకి కూడా తెలియకుండా భగవంతుణ్ణి మొక్కుతూ ఏడుస్తూ ఉంటారు. అయితే ఎందుకు అలా ఏడుస్తారు అనే విషయానికి వచ్చేస్తే.. ఎప్పుడైనా సరే ఏదైనా భావోద్వేగం ఎక్కువైతే కళ్ళంట తెలియకుండానే నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. మనిషి బాధని అనుభవించినంత తీవ్రంగా ఆనందాన్ని అనుభవించలేడు. ఒక్క సారి బాధ కలిగితే, మనకి 100 సార్లు అది గుర్తుకు వస్తూ ఉంటుంది. ఏదైనా బాధ మనకి వచ్చిందంటే, అది ఎన్నో ఏళ్ళు మనకి గుర్తుండిపోతుంది.
ఆనందాన్ని గుర్తు పెట్టుకున్నంత బాగా మనం బాధని అయితే గుర్తుపెట్టుకోలేము. వేరొక మనిషి దగ్గర మనం ఏడిస్తే, వాళ్ళు మన ఏడుపునే గుర్తు పెట్టుకుంటారని, వాళ్ళ ముందు మనం చులకన అయిపోయామని మనం ఏడవము. ఎటువంటి కష్టమైనా దేవుడికి చెప్పుకొని, ఏడుస్తూ ఉంటాము. ఇదొక కారణం కూడా. అలానే మన బాధల్ని మనం ఇతరులకి చెప్పడం వలన ఉపయోగం అయితే ఏమీ లేదు.
మన బాధని మనం మరొకరికి చెప్తే వాళ్లు ఏమీ తీర్చలేరు. కాబట్టి చెప్పుకోకుండా ఉండడమే మంచిది. అందుకే మన కష్టాలని, మన బాధల్ని దేవుడికి చెప్పుకోవడమే మంచిది. భగవంతుడు ముందు అందుకే చాలా మంది ఏడ్చి, వారి కష్టాలని చెప్పుకుంటారు. దేవుడికి చెప్పుకోవడం వలన మనకి కాస్త భారం తగ్గుతుంది. అలానే దేవుడికి చెప్పుకోవడం వలన అది తీరొచ్చు. తీరకపోవచ్చు. కానీ మనకి దానిని ఎదుర్కొనే శక్తి లభిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…