సాధారణంగా కొన్ని రకాల పుష్పాలతో కొందరు దేవుళ్లకు పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై కలుగుతుందని భావిస్తారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజలు చేయడం మనం చూస్తున్నాం. అయితే ఆ పుష్పాలు ఆ దేవుళ్ళకి ఎందుకు అంత ప్రీతికరం అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఎరుపు మందారాలతో కాళీ మాతకి పూజ చేయడంవల్ల అమ్మవారి అనుగ్రహం మనపై కలుగుతుందని చెబుతారు. ఎరుపు రంగు అమ్మవారి నాలుకకు ప్రతీక. అందుకోసమే అమ్మవారి అనుగ్రహం కలగాలంటే తప్పకుండా ఎరుపు రంగు మందారాలతో పూజ చేయాలని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా పారిజాత పుష్పాలతో విష్ణుమూర్తికి పూజ చేయడం శుభకరం. పారిజాత వృక్షం సముద్ర గర్భం నుంచి ఉద్భవించి ఉన్నది కనుక ఆ వృక్షాన్ని విష్ణుమూర్తి స్వర్గానికి తీసుకెళ్లడం వల్ల ఈ పారిజాత పుష్పాలతో పూజ చేస్తే శ్రీహరి అనుగ్రహం పొందగలుగుతాము.
గోగి పువ్వు విజ్ఞానానికి తెలివితేటలకు ప్రతీక. ఈ పుష్పాన్ని సరస్వతీ మాతకు సమర్పించడం వల్ల ఆమె అనుగ్రహం కలిగి విద్యా బుద్ధులు, తెలివి తేటలు కలుగుతాయని భావిస్తారు. అందుకోసమే గోగి పువ్వులతో సరస్వతీ దేవికి పూజ చేయడంవల్ల విద్యాబుద్ధులు తెలివితేటలు కలుగుతాయని భావిస్తారు. ఇక శ్రీకృష్ణుడికి తులసి మాలతో పూజ చేయటం వల్ల ప్రీతి చెందుతాడని పండితులు చెబుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…