సాధారణంగా గర్భగుడిలో ప్రతిష్టించిన విగ్రహాలు ప్రతిష్టించిన చోట స్థిరంగా ఉండి భక్తులకు దర్శనం ఇస్తుంటాయి. కానీ ప్రతిష్టించిన విగ్రహాలు కదలడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. అసలు ప్రతిష్టించిన విగ్రహాలు కదులుతాయని వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఆలయంలో వెలసిన శివలింగం మాత్రం కదులుతూ భక్తులకు దర్శనమిస్తుంది. మరి కదిలే శివలింగ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయ విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా..
ఉత్తర్ ప్రదేశ్ లోని దియోరియా జిల్లా రుద్రపూర్ అనే గ్రామంలో దుగ్దేశ్వర్నాథ్ అనే శివలింగం కొలువై భక్తులను దర్శనమిస్తోంది. ఈ శివలింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఉపలింగం అని భావిస్తారు. ఈ ఆలయంలో వెలసిన లింగం కదులుతూ భక్తులకు దర్శనం ఇవ్వడమే ఈ లింగం ప్రత్యేకత. సుమారు 2 వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో స్వామి వారి శివలింగం ఎప్పుడు కదులుతుంది అనేది ఎవరికీ తెలియదు.
స్వామివారి శివలింగాన్ని మనం చేతులతో ఎంత కదిపినా కదలదు. ఈ లింగం దానంతట అదే కదులుతూ భక్తులకు దర్శనమిస్తూ వుంటుంది.ఈ విధంగా పూజారులు పూజ చేసే సమయంలో స్వామివారి లింగం కదులుతూ కనిపించడంతో ఈ విషయం తెలిసిన భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారి లింగం కదలవడం వల్ల ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని కదిలే శివలింగం అని కూడా పిలుస్తారు.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…