ఓం అనే మంత్రం.. పవిత్రతకు చిహ్నం. ఆ మంత్రాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు. హిందువులు ఆ మంత్రాన్ని ప్రణవ మంత్రంగా భావించి పఠిస్తారు. అయితే ఈ మంత్రాన్ని రోజూ పఠించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఓం మంత్రాన్ని రోజూ పఠించడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మానసిక వ్యాధులు.. ముఖ్యంగా డిప్రెషన్ ఉన్నవారు రోజూ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
* ఏకాగ్రత పెరగాలనుకునే వారు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.
* ఓం మంత్రాన్ని పఠించడం వల్ల మన శరీరంలో ఉండే చక్రాలు ఉత్తేజం అవుతాయి. మన శరీరంలోని శక్తి స్థాయిలు పెరుగుతాయి.
* ఓం మంత్రాన్ని పఠించడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నెగెటివ్ దృక్పథం పోతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
* ఈ మంత్రాన్ని పఠిస్తే వెన్నెముక సమస్యలు తగ్గుతాయి. వెన్నెముక దృఢంగా మారుతుంది. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. పరిసరాల పట్ల ఉండే అప్రమత్తత పెరుగుతుంది. నిద్ర బాగా పడుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…