ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల పక్ష చతుర్దశి రోజు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం వచ్చింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొంటున్నారు. వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవడం కోసం మార్కెట్లో ఎన్నో రకాల వినాయకుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఉత్సవాలలో భాగంగా భక్తులు వారికి ఇష్టమైన వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లి ప్రతిష్ఠించి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అయితే వినాయక చవితి రోజు మాత్రమే కాకుండా సాధారణంగా ఎప్పుడు పూజ చేసినా ఏ విధమైన వినాయక విగ్రహాలను పూజిస్తే ఏ విధమైన ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
తొండం ఎడమవైపు ఉన్న వినాయకుడిని పూజించడం వల్ల ఇంట్లో ఏ విధమైన వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోయి మనం చేపట్టే ప్రతి కార్యం ఎంతో విజయవంతం అవుతుంది. అదేవిధంగా తొండం కుడి వైపు ఉన్న వినాయకుడిని పూజించడం ఎంతో శుభకరం. అయితే ఇలాంటి వినాయకుడిని పూజించే సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అలాగే తొండం మధ్యలో ఉన్నటువంటి వినాయకుడిని పూజించడం వల్ల మన ఇంట్లో దుష్టశక్తుల పీడ నశించి పోతుంది.
తెలుపు రంగు వినాయకుడిని పూజించడం వల్ల ఇంట్లో శాంతియుతంగా ఉండటమే కాకుండా దంపతుల మధ్య కలహాలు తొలగిపోతాయి. రావి ఆకు ఆకారంలో ఉన్న వినాయకుడిని పూజిస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలగిపోయి, అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. వెండి గణేషుడిని పూజిస్తే పేరు ప్రఖ్యాతలు, చెక్కతో తయారు చేసిన గణేషుడిని పూజిస్తే ఆరోగ్యం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…