వినాయక చవితి రోజు సహజంగానే భక్తులు ఇళ్లలో వినాయకుడి ప్రతిమలను పెట్టి పూజిస్తుంటారు. అయితే కింద చెప్పిన విధంగా వినాయకున్ని పూజించడం వల్ల అన్ని రకాల సమస్యలు పోతాయి. సకల సంపదలు కలుగుతాయి. మరి అందుకు ఏం చేయాలంటే..
విద్య, వివాహం, గృహ నిర్మాణం, అప్పుల బాధ, అనారోగ్య సమస్యలు, ఇతరత్రా గ్రహ దోషాలు ఉన్నవారు వినాయక చవితి రోజు ఆయనకు ముడుపు కట్టండి. సంకల్పం చేసుకోండి. మీ ఈతి బాధలను విఘ్నేశ్వరుడు తొలగిస్తాడు.
వినాయక చవితి రోజు ఒక తెల్లని వస్త్రంలో కిలోంపావు బియ్యం, బెల్లం ముక్క, పసుపు, కుంకుమ, ఎండు కొబ్బరి కుడుక, 11 రూపాయలు పెట్టి మూట కట్టాలి. గణపతి పూజ చేసి సంకల్పం చేయాలి. మీ గోత్ర నామాదులు, కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుని, మీ బాధలు, కష్టాలు చెప్పుకుని తీర్చమని వేడుకుని వినాయకుని నామాలను 108 సార్లు జపించి కొబ్బరికాయ కొట్టాలి. తరువాత 41 రోజుల్లో మీరు కోరుకున్నవి నెరవేరుతాయి.
మీరు కోరినవి నెరవేరిన తరువాత ఆ ముడుపును మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో ఇచ్చి ఉండ్రాళ్లతో అర్చన చేసి ప్రసాదాన్ని అందరికీ పంచాలి. ఇలా మొక్కు తీర్చుకోవాలి.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…