సాధారణంగా మన ఇల్లు ఎంతో పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే నిత్యం మన ఇంట్లో పరిశుభ్రతను పాటించాలని చెబుతుంటారు. అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులు మన ఇంట్లో ఉండటం వల్ల డబ్బుకు ఏ మాత్రం లోటు ఉండదని, మనం సంపాదించిన డబ్బు ఏ విధంగానూ వృథా ఖర్చు కాకుండా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఆరు రకాల వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా..!
వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో తప్పనిసరిగా పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉండాలి. ముఖ్యంగా నిలబడి ఉన్న ఆంజనేయ స్వామి ఫోటోకే ప్రతి మంగళవారం సింధూరం పెట్టి పూజ చేయడం వల్ల మన ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. అలాగే మహావీరగరుడ స్వామి ఫోటోను పడమర ముఖంగా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే దుష్టశక్తులు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.
అదే విధంగా నిలువుగా నిలుచుని ఉండే హయగ్రీవుడి ఫోటోని మన ఇంట్లో పెట్టుకోవాలి. ఈ విధమైన ఫోటో ఇంట్లో ఉండటం వల్ల పిల్లలకు విద్యాబుద్ధులు, తెలివితేటలు పెరుగుతాయి. నరసింహస్వామి ఫోటోను ఉత్తర ముఖంగా పెట్టడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి. అలాగే లక్ష్మీ వరాహస్వామి ఫోటో ఉండటం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే కను దిష్టి వినాయకుడి ఫోటో ఇంటి ద్వారం వద్ద ఉండటం వల్ల ఏ విధమైనటువంటి చెడు ప్రభావం మన ఇంటిపై ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫోటోలు సరైన దిశలో ఉన్నప్పుడే మంచి ఫలితాలు కలుగుతాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…