సాధారణంగా మన ఇల్లు ఎంతో పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే నిత్యం మన ఇంట్లో పరిశుభ్రతను పాటించాలని చెబుతుంటారు. అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులు మన ఇంట్లో ఉండటం వల్ల డబ్బుకు ఏ మాత్రం లోటు ఉండదని, మనం సంపాదించిన డబ్బు ఏ విధంగానూ వృథా ఖర్చు కాకుండా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఆరు రకాల వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా..!
వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో తప్పనిసరిగా పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉండాలి. ముఖ్యంగా నిలబడి ఉన్న ఆంజనేయ స్వామి ఫోటోకే ప్రతి మంగళవారం సింధూరం పెట్టి పూజ చేయడం వల్ల మన ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. అలాగే మహావీరగరుడ స్వామి ఫోటోను పడమర ముఖంగా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే దుష్టశక్తులు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.
అదే విధంగా నిలువుగా నిలుచుని ఉండే హయగ్రీవుడి ఫోటోని మన ఇంట్లో పెట్టుకోవాలి. ఈ విధమైన ఫోటో ఇంట్లో ఉండటం వల్ల పిల్లలకు విద్యాబుద్ధులు, తెలివితేటలు పెరుగుతాయి. నరసింహస్వామి ఫోటోను ఉత్తర ముఖంగా పెట్టడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి. అలాగే లక్ష్మీ వరాహస్వామి ఫోటో ఉండటం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే కను దిష్టి వినాయకుడి ఫోటో ఇంటి ద్వారం వద్ద ఉండటం వల్ల ఏ విధమైనటువంటి చెడు ప్రభావం మన ఇంటిపై ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫోటోలు సరైన దిశలో ఉన్నప్పుడే మంచి ఫలితాలు కలుగుతాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…