శనీశ్వరుడు ఈ పేరు వినగానే ఎంతోమంది భయపడిపోతారు. శని ప్రభావం మనపై ఒక్కసారిపడితే ఏడు సంవత్సరాల వరకు ఆ ప్రభావం మనపై ఉంటుందని ఏడు సంవత్సరాల వరకు శని బాధలు తప్పవని భావిస్తుంటారు. నిజానికి శనీశ్వరుడు ఒక న్యాయాధికారిగా వ్యవహరిస్తారు. శనీశ్వరుడు కేవలం ఎవరు చేసిన కర్మ ఫలితాలకు అనుగుణంగా శిక్షలు విధిస్తూ ఉంటాయని పండితులు చెబుతున్నారు.
ఈ విధంగా శని ప్రభావం ఉన్నవారు, శని దోషం తొలగిపోవాలంటే శనీశ్వరునికి కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయటం ద్వారా శని ప్రభావం తెలుగు పోతుందని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే శనికి ఇష్టమైన శివలింగానికి అభిషేకం చేయడం, అదేవిధంగా శనీశ్వరునికి ఎంతో ఇష్టమైన నీలిరంగు పుష్పాలతో పూజ చేయడం వల్ల శని ప్రభావం, శనిదోషం తొలగిపోతుంది.
శనీశ్వరునికి ఎంతో ఇష్టమైన శనివారం నల్లని రంగు దుస్తులను ధరించి,నీలి రంగు పుష్పాలను సమర్పించి పూజ చేయడం వల్ల శని ప్రభావం తొలగిపోతుంది. అదేవిధంగా శివాలయంలో నువ్వులు కలిపిన అన్నాన్ని కాకులకు పెట్టడం వల్ల శని ప్రభావం తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…