ప్రస్తుతం కాలంలో తెరకెక్కే సినిమాలు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు సైతం ప్రతి సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా ఒక భాషలో సినిమా తీయాలంటే కొన్ని కోట్ల ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటిది పాన్ ఇండియా స్థాయిలో అంటే భారీ బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్థాయిలో సినిమా అంటే నటీనటులకు సైతం అధిక మొత్తంలో చెప్పాల్సి ఉంటుంది.
దర్శక నిర్మాతలు కూడా బడ్జెట్ కి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా సినిమాలో క్వాలిటీ ఉండే విధంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు .ఈ క్రమంలోనే పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ సినిమాలంటే భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటించిన సినిమాలన్నీ ఫాన్ ఇండియా స్థాయిలో రావడం విశేషం. ఇప్పటికే రాదే శ్యామ్, సలార్, ఆది పురుష్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ నాగ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే.
ప్రభాస్ -నాగ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుమారు పది మంది బాలీవుడ్ సెలబ్రిటీలను తీసుకునే ఆలోచనలో ఉన్నారు.ఈ క్రమంలోనే కేవలం నటీనటుల కోసం సుమారు 200 కోట్ల రూపాయలు నిర్మాతలు ఖర్చు చేయనున్నట్లు ఫిలిం ఇండస్ట్రీ సమాచారం. కేవలం నటీనటుల కోసమే ఇంత ఖర్చు చేస్తుంటే ఒక సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే తెలిసిపోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక నటించనున్నారు. జూలై లో షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఈ సినిమా కరోనా కారణం చేత అక్టోబర్ కు వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…