Lord Shiva : శివుడి అనుగ్రహం కోసం, ప్రతి ఒక్కరు కూడా శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా, కార్తీకమాసంలో శివుడికి ప్రత్యేకించి పూజలు చేస్తూ ఉంటారు. అలానే, శివుడికి ప్రత్యేకించి అభిషేకాలను కూడా జరుపుతారు. ప్రతి సోమవారం కూడా, ఇంట్లో ఉన్న శివలింగానికి నీటితో అభిషేకం చేస్తే చాలా మంచిది. అభిషేకం చేసే సమయంలో, శ్రీ రుద్రాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. 21 రోజుల పాటు, ఇలా శివుడికి అభిషేకం చేయడం వలన, మన కోరికలు నెరవేరుతాయి. శివుడు చిత్రపటంలో శివుని యొక్క కంఠాన్ని చూస్తూ, శ్రీ నీలకంఠాయ నమః అని జపిస్తూ పూజ చేయండి.
21 సోమవారాలు ఇలా చేయాలి. అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు, ఈ పద్ధతిని పాటించినట్లయితే, ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. శివలింగానికి ప్రతి సోమవారం పాలాభిషేకం చేస్తూ, శ్రీ మహాదేవాయ నమః అని జపించాలి. ఆ తర్వాత మూడు బిల్వదళాలని సమర్పించాలి. ఇలా చేయడం వలన సంపద పెరుగుతుంది. కోరికలు నెరవేరుతాయి.
శివుడుని పార్వతీ సమేతంగా మనసులో ధ్యానిస్తూ, లేదంటే చిత్ర పటాన్ని చూస్తూ శ్రీ గౌరీ ప్రియాయ నమః అని జపించాలి. ఇలా చేయడం వలన కోరికలు నెరవేరుతాయి. జీవితంలో అభివృద్ధి కూడా ఉంటుంది. సోమవారం పూట, శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేసి, శ్రీ మృత్యుంజయై నమః అని జపించాలి.
21 సోమవారాలు ఈ విధంగా పాటించాలి. ఇలా చేస్తే, భయంకరమైన రోగాలు కూడా తొలగిపోతాయి. శివుడికి దీపం వెలిగించి, ఆ దీపం లో వెలుగుతున్న తేజస్సుని శివుడి రూపంగా భావించి, శ్రీ పరమేశ్వరాయ నమః అని 1008 సార్లు జపించి, 41 రోజులపాటు దీక్ష చేయాలి. అప్పుడు అసాధ్యం అనుకున్న పనులు కూడా పూర్తయిపోతాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…