Manchu Lakshmi : మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్గా సత్తా చాటాలని భావించిన ఈ అమ్మడికి నిరాశే ఎదురైంది. మోహన్ బాబు కు వారసురాలైన మంచు లక్ష్మి కెరియర్ అమెరికాలో స్టార్ట్ అయింది. ఇక ఈమె టెలివిజన్ హోస్ట్ గా పలు ఇంగ్లీష్ షోస్ హోస్ట్ చేసి సత్తా చాటింది. అంతేకాకుండా టాలీవుడ్ లో రెండు మూడు చిత్రాలలో కూడా నటించింది. ఇక మంచు లక్ష్మి సడన్ గా ఇండియాకు వచ్చేసిం అనగనగా ఓ ధీరుడు చిత్రంలో నెగిటివ్ రోల్ చేసింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. పలు సినిమాలలో కథానాయికగా కూడా చేసింది మంచు వారి అమ్మాయి.
గుండెల్లో గోదారి,దొంగ,వైఫ్ ఆఫ్ రామ్ అనే సినిమాల్లో హీరోయిన్గా నటించిన మంచు లక్ష్మీ ఒక్క హిట్ కూడా అందుకోలేదు. దీంతో హోస్ట్గా సత్తా చాటే ప్రయత్నం చేసింది. అది కూడా పెద్దగా సక్సెస్ కాక ఇక సోషల్ మీడియాలో రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తుంది. మంచు లక్ష్మి తెలుగులో మాట్లాడే తీరు పలుమార్లు నవ్వులపాలు చేస్తుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు మిక్స్ చేసి మాట్లాడుతూ ట్రోలర్స్కి మంచి స్టఫ్ ఇస్తుంటుంది. మంచు లక్ష్మి ప్రస్తుతం అగ్ని నక్షత్రం పేరుతో ఓ లేడీ ఓరియోటెడ్ సినిమా చేస్తుంది. మరి ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకుంది. అయితే ఇటీవలి కాలంలో మంచు లక్ష్మీ గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసింది. ముంబై హీరోయిన్స్ని మించి మరి అందాల రచ్చ చేస్తుంది.
తాజాగా మంచు లక్ష్మీ నైట్ వేర్లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. షార్ట్స్, టాప్ ధరించి సూపర్ గ్లామరస్ గా ఉంది. రాత్రి పడుకోబోయే ముందు తన ఫ్యాన్స్ కి మంచు లక్ష్మీ ఇచ్చిన ట్రీట్ కేక పెట్టిస్తుంది. తన గ్లామర్ షోపై ఎన్ని విమర్శలు వచ్చిన కూడా మంచు లక్ష్మీ రెచ్చిపోయి ఫొటో షూట్స్ చేస్తూ నానా రచ్చ చేస్తుంది. ప్రస్తుతం మంచక్క ఫొటోలు సోషల్ మీడియాని ఓ ఊపు ఊపుతున్నాయనే చెప్పాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…