శుక్రవారం పూట ఇంట్లో శ్రీ మహాలక్ష్మి దేవిని పూజిస్తే.. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు లేదా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించి ఇంట్లో పూజాది కార్యక్రమాలను పూర్తి చేసి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవాలి. అక్కడ నేతితో దీపం వెలిగించాలి. దీంతో మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుంది.
శుక్రవారం విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళితే గరికమాల తీసుకువెళ్లాలి. గరికమాలను వినాయకుడికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. శుక్రవారం శివాలయానికి వెళ్లేవారు బిల్వ పత్రాలను తీసుకెళ్లడం వల్ల కష్టాలు తొలగిపోయి, సర్వ శుభాలు కలుగుతాయి.
విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకోవాలనుకుంటే తులసి మాల సమర్పించాలి. ఆంజనేయ స్వామిని దర్శించుకునేవారు వెన్న ముద్దతో వెళ్లడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దుర్గమ్మను శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగు పూలను సమర్పించుకుంటే ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతోపాటు అష్టైశ్వరాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.
శుక్రవారాల్లో చేసే ఈ పూజల ద్వారా అష్టైశ్వరాలు సిద్ధించడంతోపాటు కష్టాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అంతా శుభమే జరుగుతుంది. ధనం కలసి వస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…