శుక్రవారం పూట ఇంట్లో శ్రీ మహాలక్ష్మి దేవిని పూజిస్తే.. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు లేదా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించి ఇంట్లో పూజాది కార్యక్రమాలను పూర్తి చేసి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవాలి. అక్కడ నేతితో దీపం వెలిగించాలి. దీంతో మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుంది.
శుక్రవారం విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళితే గరికమాల తీసుకువెళ్లాలి. గరికమాలను వినాయకుడికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. శుక్రవారం శివాలయానికి వెళ్లేవారు బిల్వ పత్రాలను తీసుకెళ్లడం వల్ల కష్టాలు తొలగిపోయి, సర్వ శుభాలు కలుగుతాయి.
విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకోవాలనుకుంటే తులసి మాల సమర్పించాలి. ఆంజనేయ స్వామిని దర్శించుకునేవారు వెన్న ముద్దతో వెళ్లడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దుర్గమ్మను శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగు పూలను సమర్పించుకుంటే ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతోపాటు అష్టైశ్వరాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.
శుక్రవారాల్లో చేసే ఈ పూజల ద్వారా అష్టైశ్వరాలు సిద్ధించడంతోపాటు కష్టాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అంతా శుభమే జరుగుతుంది. ధనం కలసి వస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…