Lord Shiva : చాలా మంది శివుడికి పూజలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి శివుడిని కొలుస్తూ ఉంటారు. పరమేశ్వరుడిని పూజిస్తే, చక్కటి ఫలితం ఉంటుందని జీవితంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని భావిస్తారు. ఎప్పుడైనా ఆలయంలో శివుడిని చూసినట్లయితే, శివుడికి కుంకుమ తిలకం ఉండదు. ఈశ్వరుడికి ఇలా చాలా విషయాల్లో తారతమ్యాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. కొన్ని వస్తువులతో శివుడిని పొరపాటున కూడా పూజించకూడదని అంటున్నారు. మరి వాటి గురించి చూద్దాం.
ఈసారి మీరు శివుడిని ఆరాధించేటప్పుడు ఈ తప్పులు చేయకుండా చూసుకోండి. మీరు శివుడిని పూజించేటప్పుడు, తులసి ఆకులని అసలు ఉపయోగించకూడదు. అలానే, శంఖం, కొబ్బరినీళ్లు, ఎర్రని రంగులో ఉండే పువ్వులు పెట్టకూడదు. వీటిని శివుడికి సమర్పించడం మంచిది కాదు. వీటితో అస్సలు శివుడిని ఆరాధించకూడదు. శివుడికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. భక్తుల కోరికల్ని పరమేశ్వరుడు వెంటనే తీరుస్తాడు.
మహాశివరాత్రి, శ్రావణమాసం అంటే శివుడికి చాలా ప్రీతికరం. ఆ రోజుల్లో పూజలు చేస్తే, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని దేవుళ్ళని విగ్రహరూపంలో పూజిస్తూ ఉంటాం. కానీ, శివుడిని లింగ రూపంలో పూజిస్తాం. అన్ని దేవుళ్ళకి తిలకం పెట్టినట్లు శివుడికి పెట్టరు. శివుడిని పూజించేటప్పుడు, కుంకుమ, సింధూరం వంటివి పెట్టకూడదు. సింధూరం, కుంకుమ చాలా దేవుళ్ళకి ఎంతో ఇష్టం. అందుకని వాటిని పూజ సమయంలో వాడుతూ ఉంటాము.
కానీ, శివుడికి అలా కాదు. శివుడికి శంఖంతో నీళ్లు ఇవ్వకూడదు. తులసి ఆకులని శివుడికి పెట్టకూడదు. కొబ్బరి నీళ్ళని కూడా శివుడికి సమర్పించకూడదు. అలానే, ఎర్రటి పూలతో కూడా పూజ చేయకూడదు. శివుడికి పసుపుతో కూడా పూజ చేయకూడదు. పసుపుతో కూడా శివుడిని పూజించడం మంచిది కాదని పండితులు అంటున్నారు. కనుక, ఈ తప్పులను చేయకుండా చూసుకోండి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…