Gadapa : ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక బాధ ఉంటుంది. ఏ బాధ లేని ఇల్లయితే ఉండదు. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో, బాధపడుతూ ఉంటారు. అయితే సమస్యలన్నీ పోయి ఆనందంగా ఉండాలన్నా, దరిద్రం అంతా ఇంటి నుండి తొలగిపోయి, అఖండ ఐశ్వర్యం మీ సొంతం ఆవాలన్నా, ఇలా చేయండి. ఈ విధంగా మీరు ఆచరించారంటే కచ్చితంగా మీ ఇంట్లో అఖండైశ్వర్యాలు ఉంటాయి. దరిద్రం అంతా తొలగిపోతుంది. ఇబ్బందులన్నీ కూడా సులభంగా పోతాయి.
మరి ఇక ఈరోజే గుమ్మం దగ్గర ఈ మార్పులు చేయండి. వెంటనే సమస్యల నుండి బయట పడొచ్చు. మన ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే, మన ఇంటి ప్రధాన ద్వారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇంటి గుమ్మానికి లోపల వైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి, కొంచెం కర్పూరం, ఐదు రూపాయల బిళ్ళలు వేయండి. దానిలోనే ఒక ఎరుపు పుష్పం, వట్టివేళ్ళు వేసి గుమ్మానికి లోపల వైపు పెట్టండి.
రోజు పొద్దున్నే దానిలో నీళ్లు మారుస్తూ ఉండండి. పచ్చ కర్పూరం, వట్టివేళ్ళు, పుష్పం కూడా రోజు వేసి చెంబుతో నీళ్లు పెడుతూ ఉండండి. ఇలా చేయడం వలన ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. దరిద్ర దేవత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గుమ్మానికి బయట వైపు పక్కనే దీపాలు పెట్టుకుంటే, ఎంతో మంచి జరుగుతుంది. ప్రతిరోజు సూర్యాస్తమయం సమయంలో గుమ్మానికి పక్కన దీపారాధన చేస్తే దరిద్ర దేవత అక్కడ ఉండదు.
ఆ ఇంట సిరులు కురుస్తాయి. కాబట్టి ఈ పరిహారాలని పాటిస్తే ఖచ్చితంగా మీ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. అదే విధంగా లక్ష్మీదేవి పచ్చగా ఉన్న గడపని చూసి అడుగుపెడుతుందట. కాబట్టి మీ ఇంటి గడప అందంగా ఉండాలి. అప్పుడు మీ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి కచ్చితంగా వీటిని అనుసరించండి. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…