మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తారు. పుట్టినప్పటినుంచి పేరు పెట్టడం, జుట్టు కత్తిరించడం, పెళ్లి, సీమంతం వంటి వేడుకలను ఎంతో సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే మనిషి చనిపోయిన తర్వాత కూడా అతనికి చేసే దహనసంస్కారాలు కూడా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. అయితే మనిషి చనిపోయిన తర్వాత వారిని ఎందుకు దహనం చేస్తారు? దహనం చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మనిషి బతికి ఉన్నప్పుడు తనకు తెలిసీ తెలియకుండా ఎన్నో పాపాలను చేసి ఉంటాడు. ఈ పాపాలకు పరిహారమే అతను మరణించిన తరువాత అతని దేహాన్ని దహనం చేయడం అని పురాణాలు చెబుతున్నాయి.ఈ విధంగా మనిషి చనిపోయిన తర్వాత దహనం చేయడం వల్ల పాపాలు ఈ జన్మలో పరిహారం కాబడి వచ్చే జన్మలో అయినా పరిశుద్ధుడుగా జన్మిస్తారని భావిస్తారు.
మనిషి చనిపోయిన తర్వాత వారి దహన సంస్కారాలను ఎక్కువగా నదీతీరంలోను లేదా చెరువుల దగ్గర కాలువల దగ్గర నిర్వహిస్తుంటారు. ఈ విధంగా నీటి దగ్గర దహనసంస్కారాలు చేయడం వల్ల వారి ఆత్మ పరిశుద్ధం అవుతుందనే నమ్మకం. మనిషిని కాల్చిన తర్వాత అతని అస్తికలను నీటిలో కలుపుతారు అలా చేయడం వల్ల వారి ఆత్మ ఆ పంచభూతాలతో కలిసిపోతుందని, చివరిగా చనిపోయిన వారికి పిండ ప్రదానం చేయడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెందుతుందని భావిస్తారు.ఈ విధంగా మనిషి చనిపోయినప్పటి నుంచి పిండ ప్రదానం చేసే ఈ మొత్తం ప్రక్రియను అంత్యక్రియలు అని పిలుస్తారు.
ఇటీవలే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చాలా గ్రాండ్గా వివాహం చేసుకున్న టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సామాజిక సేవా…
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో…
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో ఉన్న తన సోదరుడు మంచు విష్ణు, ఆయన కుటుంబ భద్రత కోసం…
సూపర్స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత…
శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ దసున్ శనకపై ఆ జట్టు బౌలింగ్ కోచ్, మాజీ లంక ప్లేయర్ లసిత్ మలింగ…
వీధి కుక్కలపై సానుభూతి చూపించాలని మాట్లాడినందుకు తనను ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని నటి,…
గొప్పలకు పోయి అప్పులు చేసి యువత కష్టాల పాలు కావొద్దని, విలాసాలకు దూరంగా ఉండాలని నటుడు మంచు మనోజ్ సూచించారు.…
ప్రశాంతంగా ఉండడమే అన్నింటికన్నా గొప్ప వరమని, సహనాన్ని కోల్పోయి గట్టిగా అరిచి మాట్లాడడం పెద్ద విషయం కాదని బాలీవుడ్ నటి…