సాధారణంగా హిందూ సాంప్రదాయాలలో దైవారాధనకు శంకువుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అభిషేకాలలో తప్పకుండా శంకును ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం. దైవారాధనలో శంఖానికి ప్రాధాన్యత ఉందనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ శంఖాన్ని ఇంటిలో ఉంచి పూజ చేసుకోవచ్చా ? లేదా ? అనే సందేహాలు చాలా మందిలో కలుగుతుంటాయి. ఇంట్లో శంఖాన్ని ఉంచి పూజ చేయడం వల్ల ఏ విధమైనటువంటి పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం శంకువు సముద్రగర్భం నుంచి పుట్టిందని చెబుతారు. ఇటువంటి శంఖాన్ని మన ఇంట్లో ఉంచి పూజ చేయడం వల్ల మన ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. తెల్లటి శంఖాన్ని మన ఇంట్లో ఉంచి పూజించడం వల్ల సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అదేవిధంగా వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.
శంఖాన్ని శుభ్రమైన నీటితో కడిగి పసుపు, కుంకుమతో అలంకరించాలి. ఈ శంఖాన్ని వెండి పాత్రలో బియ్యం పోసి అందులో ఉంచి పూజించాలి. ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజు శంఖానికి పాలతో అభిషేకం చేసి పూజ చేయటం వల్ల సర్వపాపాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కనుక శంఖాన్ని ఇంట్లో పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…