సాధారణంగా హిందూ సాంప్రదాయాలలో దైవారాధనకు శంకువుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అభిషేకాలలో తప్పకుండా శంకును ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం. దైవారాధనలో శంఖానికి ప్రాధాన్యత ఉందనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ శంఖాన్ని ఇంటిలో ఉంచి పూజ చేసుకోవచ్చా ? లేదా ? అనే సందేహాలు చాలా మందిలో కలుగుతుంటాయి. ఇంట్లో శంఖాన్ని ఉంచి పూజ చేయడం వల్ల ఏ విధమైనటువంటి పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం శంకువు సముద్రగర్భం నుంచి పుట్టిందని చెబుతారు. ఇటువంటి శంఖాన్ని మన ఇంట్లో ఉంచి పూజ చేయడం వల్ల మన ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. తెల్లటి శంఖాన్ని మన ఇంట్లో ఉంచి పూజించడం వల్ల సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అదేవిధంగా వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.
శంఖాన్ని శుభ్రమైన నీటితో కడిగి పసుపు, కుంకుమతో అలంకరించాలి. ఈ శంఖాన్ని వెండి పాత్రలో బియ్యం పోసి అందులో ఉంచి పూజించాలి. ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజు శంఖానికి పాలతో అభిషేకం చేసి పూజ చేయటం వల్ల సర్వపాపాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కనుక శంఖాన్ని ఇంట్లో పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…