కలియుగ దైవంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అదేవిధంగా శనివారం స్వామి వారి ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. భక్తులు కోరిన కోరికలు తీర్చుతూ వారికి కొంగు బంగారంగా నిలిచే స్వామి వారి ఆలయంలో 7 శనివారాలు పూజించడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయి.
అనుకున్న కార్యాలు ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా నెరవేరాలంటే 7 శనివారాలు స్వామివారి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలకు ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తి అవుతాయని పండితులు చెబుతున్నారు.
ఈ విధంగా 7 శనివారాల వ్రతం ఆచరిస్తే లక్ష్మీదేవి ప్రీతి చెంది లక్ష్మీకటాక్షం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా శనివారం శనీశ్వరునికి కూడా పెద్ద ఎత్తున భక్తులు పూజలు చేస్తారు. దీంతోనూ అనుకున్నవి నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…