కలియుగ దైవంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అదేవిధంగా శనివారం స్వామి వారి ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. భక్తులు కోరిన కోరికలు తీర్చుతూ వారికి కొంగు బంగారంగా నిలిచే స్వామి వారి ఆలయంలో 7 శనివారాలు పూజించడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయి.
అనుకున్న కార్యాలు ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా నెరవేరాలంటే 7 శనివారాలు స్వామివారి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలకు ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తి అవుతాయని పండితులు చెబుతున్నారు.
ఈ విధంగా 7 శనివారాల వ్రతం ఆచరిస్తే లక్ష్మీదేవి ప్రీతి చెంది లక్ష్మీకటాక్షం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా శనివారం శనీశ్వరునికి కూడా పెద్ద ఎత్తున భక్తులు పూజలు చేస్తారు. దీంతోనూ అనుకున్నవి నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…