కలియుగ దైవంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అదేవిధంగా శనివారం స్వామి వారి ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. భక్తులు కోరిన కోరికలు తీర్చుతూ వారికి కొంగు బంగారంగా నిలిచే స్వామి వారి ఆలయంలో 7 శనివారాలు పూజించడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయి.
అనుకున్న కార్యాలు ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా నెరవేరాలంటే 7 శనివారాలు స్వామివారి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలకు ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తి అవుతాయని పండితులు చెబుతున్నారు.
ఈ విధంగా 7 శనివారాల వ్రతం ఆచరిస్తే లక్ష్మీదేవి ప్రీతి చెంది లక్ష్మీకటాక్షం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా శనివారం శనీశ్వరునికి కూడా పెద్ద ఎత్తున భక్తులు పూజలు చేస్తారు. దీంతోనూ అనుకున్నవి నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…