Broken God Idols : చాలామంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన, అంతా మంచే జరుగుతుంది. పండితులు చెప్పినట్లు చాలామంది ఆచరిస్తూ ఉంటారు. ఏమైనా తప్పులు చేస్తే, దాని యొక్క ఫలితం కారణంగా మనం చిక్కుల్లో పడతాము. అందుకని, పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. తెలిసి కానీ, తెలియక కానీ, అస్సలు తప్పులు చేయకూడదు. ఏమైనా తప్పు చేస్తే, దాని వలన మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంట్లో కొన్ని పొరపాట్లను అసలు చేయకూడదని పండితులు చెప్పడం జరిగింది. మనం రోజు పూజ గదిలో దేవుళ్ళకి పూజలు చేస్తూ ఉంటాము.
శుభ్రంగా వాటిని ఎప్పటికప్పుడు ఉంచుకుంటుంటాము. అయితే, పూజగది విషయంలో ఈ పొరపాట్లు అసలు చేయకూడదు. చాలామంది, పూజ గది విషయంలో ఈ పొరపాట్లు చేస్తూ ఉంటారు. పూజ మందిరంలో విరిగిపోయిన దేవుడి విగ్రహాలని పూజించకూడదు. ఇటువంటి విగ్రహాలని పూజించడం వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో దేవుడి విగ్రహాలు ఎప్పుడూ కూడా సరిగ్గా ఉండాలి. విరిగిపోయిన వాటిని పూజించడం వలన, చెడు జరుగుతుందిట. విగ్రహాలకు బదులుగా దేవతామూర్తుల ఫోటోలని పూజించడం మంచిదని పండితులు చెప్పడం జరిగింది.
ఒకవేళ విగ్రహాలని ప్రతిష్టించుకోవాలంటే, వాస్తు నిపుణులు చెప్పినట్లు చేయాలి. సరైన స్థానంలో దేవుని విగ్రహాలని ఉంచితేనే మంచి జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఏదైనా కారణం వలన, ఇంట్లోని దేవుడు విగ్రహం విరిగిపోయినట్లయితే, దానిని తొలగించి, కొత్త వాటిని పెట్టుకోవడం మంచిది. ఒకవేళ కనుక విగ్రహం చిన్నగా పగిలినా కూడా దానిని తొలగించడమే మంచిది. చాలామంది, విరిగిపోయిన విగ్రహాలని మళ్లీ అతికించి పూజిస్తూ ఉంటారు.
అలా చేయకూడదు అని పండితులు అంటున్నారు. ఈ పొరపాటు చేస్తే, వాస్తు దోషాలు బాధిస్తాయి. విరిగిన విగ్రహం ప్రతికూల శక్తుల్ని ఆకర్షిస్తుంది. ఈ కారణంగా, చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావడం, మనశ్శాంతి లేకపోవడం వంటివి జరుగుతాయి. మన చేతి నుండి విగ్రహం చేజారి పోతే అది అశుభం. ఎప్పుడు కూడా ఈ తప్పులు జరగకుండా చూసుకోండి. లేదంటే, ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…