Tripti Dimri : ఎన్ని సినిమాలు చేసిన కూడా దక్కని గుర్తింపు కొందరికి ఒకే ఒక్క సినిమాతో వస్తుంది. అలా యానిమల్ సినిమాతో తృప్తి దిమ్రికి వచ్చింది.రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’లో తృప్తి మెయిన్ హీరోయిన్ కాదు కాని సెకండ్ హీరోయిన్ పాత్రలోనే కనిపించింది. కానీ మెయిన్ హీరోయిన్గా నటించిన రష్మిక కంటే తృప్తి గురించే ఇప్పుడు అందరు ముచ్చటించుకుంటున్నారు. అందుకు కారణం తృప్తి బోల్డ్ సన్నివేశాలలో అద్భుతంగా నటించడమే. ఏ మాత్రం భయపడకుండా చాలా బోల్డ్గా నటించింది. ఆమె చేసిన బోల్డ్ సీన్ చూసి అందరూ నోరెళ్లబెట్టారు. బెడ్పై నగ్నంగా ఇద్దరూ పడుకున్న సీన్ చూసి థియేటర్లలో ప్రేక్షకులు ఖంగు తిన్నారు.
బోల్డ్ సన్నివేశాలలో తృప్తి నటించడంతో రాత్రికి రాత్రే స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాలో తృప్తి జోయా పాత్రలో నటించారు. ఇటీవల ఐఎండీబీ రిలీజ్ చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ లో తృప్తి టాప్ లో ఉండటం విశేషం. ‘యానిమల్’ సినిమా చూసిన తర్వాత చాలామంది ప్రేక్షకులు తృప్తిని ‘భాబీ 2’ అని పిలవడం మొదలుపెట్టారు. సినిమాలో తను పోషించిన జోయా అనే పాత్రకంటే భాబీ 2గానే ఆమెకు పేరు వచ్చింది.. ఈ మూవీలో నటించడం కోసం తృప్తి రెమ్యునరేషన్ చాలా తక్కువ అని సమాచారం. ‘యానిమల్’లో జోయా పాత్ర కోసం తృప్తి కేవలం రూ.40 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్గా అందుకుందట. ఇది తెలుసుకొని అందరు షాక్ అవుతున్నారు.
యానిమల్ సినిమాలో చాలా హైలెట్ అయింది తృప్తినే. కాని ఈమె రెమ్యూనరేషన్ మాత్రం ఇంత తక్కువ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో నటించిన రష్మికకు నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందివ్వగా రణబీర్ కపూర్ కు 70 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇక బాబీ డియోల్ ఈ సినిమా కోసం నాలుగు కోట్లు అనిల్ కపూర్ రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రస్తుతం యానిమల్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. వెయ్యి కోట్లు సులువుగా రాబడుతుందని అంటున్నారు.
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…