అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాస శుక్లపక్షం మూడవ రోజు వస్తుంది. ఈ రోజున పెద్ద ఎత్తున మహాలక్ష్మికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.మొట్టమొదటిసారిగా బంగారం భూలోకంలో గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియనాడు బయటపడింది. అందుకే ఈ రోజు అక్షయ తృతీయగా జరుపుకుంటారు.
అక్షయ తృతీయ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూజించిన తర్వాత మన స్తోమతకు తగ్గట్టు గా దాన ధర్మాలను చేయాలి.బియ్యం, ఉప్పు, నెయ్యి, చక్కెర, కూరగాయలు, పండ్లు, చింతపండు, బట్టలు మొదలైనవి దానం చేయడం మంచివని భావిస్తారు.
అమ్మవారికి ఎంతో పవిత్రమైన ఈ రోజున పొరపాటున కూడా ఇంట్లో మాంసం,ఉల్లిపాయ, వెల్లుల్లితో పాటు మద్యం సేవించడం నిషేధించబడింది. ఇది వ్యాధి సంతాపానికి కారకం. ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా తులసి ఆకులను కోయకూడదు. అక్షయ తృతీయ రోజు మనం ఎవరి ఇంటికి వెళ్ళినా ఒట్టి చేతితో వెల్లరాదు. ఈ రోజున మన లో ఉన్నటువంటి కోపం,అసూయ, వ్యంగ్యం వంటివి వదిలి పెట్టాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…