మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో లేదా దేవాలయంలో దీపారాధన చేయడం ఒక ఆచారంగా వస్తోంది.అయితే కొన్ని ప్రత్యేకమైన రోజులలో లేదా పర్వదినాలలో మనం ఆలయాలను దర్శించినప్పుడు ఆలయంలో ఉసిరి దీపం వెలిగించడం చూస్తుంటాము. అయితే ఉసిరి దీపం వెలిగించడం వెనుక ఉన్న కారణం ఎవరికీ తెలియదు.
ఉసిరి దీపం అంటే శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ప్రతి శుక్రవారం ఉదయం బ్రహ్మ ముహూర్తం లోని ఉసిరి దీపం వెలిగించడం వల్ల అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఈ క్రమంలోని ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం లో రెండు దీపాలలో 48 రోజులపాటు వెలిగించడం ద్వారా సకల సంపదలు కలుగుతాయి.
ఉసిరి కాయపై నేతితో చేసిన వత్తులను వెలిగించి పూజించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఈ విధంగా 48 రోజులపాటు వెలిగించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.అదే విధంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి ఉసిరి దీపం వెలిగించడం ఎంతో శుభప్రదమని పండితులు చెబుతున్నారు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…