ఇంట్లో వ్యక్తి ఎవరైనా మరణిస్తే ఇళ్లు వదిలి పెట్టాలని, శాంతిపూజలు చేయాలని పండితులు చెబుతూ ఉంటారు. అయితే చాలా మంది వీటిని నమ్మాలా వద్దా అని సంశయిస్తూ ఉంటారు. కొద్దరు పండితులు చెపినట్టు ఇళ్లు వదిలి పెడతారు. కొందరు ఏం కాదులే అని అదే ఇంట్లో ఉంటూ ఉంటారు. అసలు ఇంట్లో వ్యక్తి మరణిస్తే పూజలు చేయాలా వద్దా, ఇళ్లు వదలాలా వద్దా శాస్త్రం ఏం చెబుతుంది.. దీని గురించి పండితులు ఏమంటున్నారు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వ్యక్తి మరణించిన సమయాన్ని బట్టి ఇళ్లు వదిలి పెట్టాల వద్దా అనేది ఉంటుందని పండితులు చెబుతున్నారు. వ్యక్తి మరణించిన సమయంలో నక్షత్రాలను బట్టి ఇంటిని 3 నుండి 6 నెలల వరకు వదిలి పెట్టాలని పండితులు చెబుతున్నారు.
అలాగే మంగళవారం కనుక మరణిస్తే ఖచ్చితంగా శాంతి పూజలు చేయాలని వారు చెబుతున్నారు. మంగళ వారం తిరుగును కోరుతుంది. ఒకవేళ శాంతి పూజలు కనుక చేయకపోతే ఆ ఇంట్లో మరో వ్యక్తి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. అలాగే చాలా మంది వ్యక్తి మరణించిన తరువాత సంవత్సరం వరకు ఇంట్లో దీపారాధాన కానీ, దాన ధర్మాలు కానీ. అలాగే దైవదర్శనం కానీ చేయరు. కానీ వ్యక్తి మరణించిన తరువాత పెద్ద కర్మ జరిగిన తరువాత ఇంట్లో పూజలు తప్పకుండా చేయాలని పండితులు చెబుతున్నారు. ఒకవేళ పూజలు, దైవ సంబంధిత కార్య క్రమాలు కనుక చేయకపోతే ఇంట్లో భూతాలు, పిశాచాలు, ప్రేతాలు ఇంట్లోకి వచ్చి ఆవహిస్తాయని పండితులు చెబుతున్నారు.
దీంతో ఇంట్లో వ్యక్తుల మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకరి మీద ఒకరికి గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి. ఇంట్లో ఉన్న వ్యక్తులు వారి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటారు. ఇంట్లో సమస్యల తలెత్తడం, అనారోగ్య సమస్యల బారిన పడడం వంటివి జరుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు. వ్యక్తి చనిపోయినప్పటికి పెద్ద కర్మ జరిగిన మరుసటి రోజు నుండి ఇంట్లో దీపం వెలిగించవచ్చని ఇంట్లోని ఎవరైనా వెలిగించవచ్చని పండితులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…