తన మనవరాలిని ఎత్తుకొని మిద్దె పై బట్టలు ఆరవేస్తుండగా విషాదం నెలకొంది. మిద్దె పై బట్టలు ఆరవేస్తున్న క్రమంలో తడి బట్టలు పక్కనే ఉన్న కరెంటు తీగలకు తగలడంతో విద్యుత్ షాక్ కి గురై తల్లి కూతురు మనవరాలు మృతి చెందిన ఘటన సింగారపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అంబేడ్కర్ నగర్కు చెందిన పిచ్చుమణి భార్య ఇంద్ర ఆమె కూతురు మహాలక్ష్మి. తన కూతురికి మిట్టపల్లికి చెందిన శివ అనే యువకుడితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు మూడు సంవత్సరాల కూతురు ఉంది. ఇటీవల అత్తింటి నుంచి మహాలక్ష్మి తన కూతురితో కలిసి పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఇంద్రజ తన మనవరాలినెత్తుకుని మిద్దెపై బట్టలు ఆరేస్తూ ఉన్నారు.
బట్టలు ఆరేస్తున్న క్రమంలో తడి బట్టలు కరెంటు తీగలకు తగలడంతో విద్యుత్ ఘాతానికి గురయ్యారు.ఈ క్రమంలోనే ఇంద్రజ గట్టిగా కేకలు వేయడంతో ఏం జరిగిందోనని మహాలక్ష్మి పరుగులు తీసింది. ఈ క్రమంలోని తన తల్లిని రక్షించే క్రమంలో మహాలక్ష్మి కూడా మృత్యువాత పడింది. ఈ విధంగా ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…