పెళ్లి జరిగి రెండు నెలలు కూడా కాకుండానే భార్యపై భర్త అనుమానాలు పెంచుకున్నాడు. తన మాదిరిగానే తన భార్యకు మరొకరితో అక్రమసంబంధం ఉందని అనుమానించిన ఆ భర్త ఎలాగైనా తన భార్య అడ్డును తొలగించి తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే పథకం ప్రకారం సెల్ఫి పేరుతో ఆమెను ఓ కొండపై నుంచి తోసి చంపిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా లో చోటుచేసుకుంది. పొట్టి వివరాలలోకి వెళితే..
జిల్లాలోని చిన్నోని పల్లే గ్రామానికి చెందిన జయ రాములకు జిల్లెల గ్రామానికి చెందిన మద్దిలేటి శరణ్యకు గత రెండు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే అప్పటికే జయరాములకు మరొక అమ్మాయితో వివాహేతర సంబంధం ఉండటం వల్ల ఎలాగైనా తన భార్యను వదిలించుకోవాలని చూశాడు. ఈ క్రమంలోనే ఆమె ఫోన్లో మాట్లాడిన ఆమెపై అనుమానం పడేవాడు. పథకం ప్రకారం తన భార్యను అడ్డు తప్పించి తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని భావించిన జయరాములు తమ తల్లిదండ్రులతో ఆధార్ కార్డ్ అడ్రస్ మార్చుకోవాలని చెప్పి తన భార్య శరణ్యను తీసుకు వెళ్ళాడు .
ఈ క్రమంలోనే గుడి పేరుతో సమీపంలో ఉన్న తిరుమలయ్య కొండకు తీసుకువెళ్లి అక్కడ సెల్ఫీ దిగడం కోసం కొండ అంచకు వెళ్లారు. ఈ క్రమంలోనే ముందుగా అనుకున్న ప్రకారం తనని కొండ పైనుంచి కిందకు తోసి నేరం తనపైకి రాకుండా తన అత్తమామలకు తమ కూతురు కనిపించలేదని ఫోన్ చేశాడు. అయితే తన మాటలు నమ్మని శరణ్య తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే పోలీసులు జయ రాములను కస్టడీలోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయట పెట్టాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…