ప్రస్తుత తరుణంలో సైబర్ మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ కొందరు మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో వారి నుంచి డబ్బులను దోచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తికి కూడా ఇలాగే జరిగింది. రూ.750 రీఫండ్ కోసం ప్రయత్నిస్తే రూ.72వేలు పోయాయి. వివరాల్లోకి వెళితే..
అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఆన్ లైన్లో రూ.750కి ఓ షర్ట్ను ఆర్డర్ చేశాడు. అయితే ఎన్ని రోజులు గడిచినా షర్ట్ డెలివరీ కాలేదు. దీంతో ఆ షర్ట్ ఆర్డర్ పెట్టిన వెబ్సైట్లో ఉన్న కస్టమర్ కేర్ నంబర్కు కాల్ చేశాడు. తనకు షర్ట్ డెలివరీ కాలేదు కనుక రూ.750 రీఫండ్ చేయాలని కోరాడు.
అయితే నిజానికి అది ఒక ఫేక్ వెబ్సైట్. అందులో ఇచ్చిన నంబర్ కూడా ఫేక్. దీంతో వారు అతన్ని మోసం చేశారు. రూ.750 వెనక్కి ఇవ్వడానికి బదులుగా అతని బ్యాంకు అకౌంట్, ఇతర వివరాలను సేకరించి అతని ఖాతాలో ఉన్న రూ.72,727 కాజేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…