ప్రస్తుత తరుణంలో సైబర్ మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ కొందరు మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో వారి నుంచి డబ్బులను దోచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తికి కూడా ఇలాగే జరిగింది. రూ.750 రీఫండ్ కోసం ప్రయత్నిస్తే రూ.72వేలు పోయాయి. వివరాల్లోకి వెళితే..
అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఆన్ లైన్లో రూ.750కి ఓ షర్ట్ను ఆర్డర్ చేశాడు. అయితే ఎన్ని రోజులు గడిచినా షర్ట్ డెలివరీ కాలేదు. దీంతో ఆ షర్ట్ ఆర్డర్ పెట్టిన వెబ్సైట్లో ఉన్న కస్టమర్ కేర్ నంబర్కు కాల్ చేశాడు. తనకు షర్ట్ డెలివరీ కాలేదు కనుక రూ.750 రీఫండ్ చేయాలని కోరాడు.
అయితే నిజానికి అది ఒక ఫేక్ వెబ్సైట్. అందులో ఇచ్చిన నంబర్ కూడా ఫేక్. దీంతో వారు అతన్ని మోసం చేశారు. రూ.750 వెనక్కి ఇవ్వడానికి బదులుగా అతని బ్యాంకు అకౌంట్, ఇతర వివరాలను సేకరించి అతని ఖాతాలో ఉన్న రూ.72,727 కాజేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…