ఆర్థిక సమస్యలు అనేవి సహజంగానే చాలా మందికి వస్తుంటాయి. అయితే అందుకు ఇంట్లో ఉండే వాస్తు దోషాలతోపాటు నెగెటివ్ ప్రభావం కారణమవుతుంటుంది. కానీ ఇంట్లో తాబేలు బొమ్మలను పెట్టుకోవడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం ఇంట్లో క్రిస్టల్ లేదా లోహపు తాబేలు బొమ్మను పెట్టుకుంటే మంచిది. దీని వల్ల ఇంట్లో ఉన్నవారికి దీర్ఘాయుష్షు కలుగుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. విజయాల బాటలో నడుస్తారు. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు.
ఒక పెద్ద పాత్రను తీసుకుని అందులో నిండుగా నీరు పోయాలి. దాన్ని ఇంట్లో ఉత్తరం దిక్కున పెట్టాలి. అనంతరం ఆ పాత్రలో క్రిస్టల్ లేదా లోహపు తాబేలు బొమ్మను ఉంచాలి. ఇలా చేయడం వల్ల అన్ని సమస్యలు పోతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉండవు. ఇల్లు లేదా ఆఫీస్లో ఇలా తాబేలు బొమ్మలను పెట్టుకోవచ్చు. దీంతో వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఇంట్లో సమస్యలు ఉండవు. సంపద సిద్ధిస్తుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…