మహిళలపై దేశంలో రోజు రోజుకీ వేధింపులు పెరిగిపోతున్నాయి. కొందరు శాడిస్టు భర్తలు చిన్న విషయాలకే తమ భార్యలపై దాడి చేస్తున్నారు. కొందరైతే ఏకంగా తమ భార్యలను హతమారుస్తున్నారు. మధ్యప్రదేశ్ లోనూ సరిగ్గా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని భోపాల్లో ఉన్న గౌతమ్ నగర్కు చెందిన సమీర్, షబ్నమ్ ఖాన్ (35)లు దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. షబ్నమ్ ఇంటికి సమీపంలోనే ఆమె తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. అయితే ఆమె పుట్టింటికి వెళ్లే విషయమై భర్తను అడిగింది. కానీ అందుకు సమీర్ ఒప్పుకోలేదు.
ఈ క్రమంలోనే భార్యా భర్త మధ్య గొడవ పెరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సమీర్ రాత్రి 11 గంటల సమయంలో భార్యపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడు. అనంతరం అతను ఇంటి నుంచి పారిపోయాడు.
తరువాత ఆమె పెద్దగా కేకలు వేయడంతో నిద్ర లేచిన ఆమె పెద్ద కుమారుడు ఇరుగు పొరుగు వారికి, తన అమ్మమ్మ, తాతలకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు అక్కడికి చేరుకుని తమ కుమార్తెను హాస్పిటల్కు తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం 35 శాతం కాలిన గాయాలతో అత్యంత విషమంగా ఉంది. ఈ మేరకు సమీర్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…