దాంపత్య జీవితం అంటే నూరేళ్ల పండుగ. కానీ కొందరు ఆ జీవితాన్ని నరకం చేసుకుంటుంటారు. చిన్న గొడవలకే విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రాణాలను తీసుకోవడమో లేదా ప్రాణాలను తీయడమో చేస్తుంటారు. తాజాగా అక్కడ కూడా ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
జార్ఖండ్లోని ఖుంతి జిల్లాలో ఉన్న ఖుంతి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలామతి గ్రామానికి చెందిన హీరామణి అనే వ్యక్తి సోమవారం రాత్రి పీకలదాకా మద్యం సేవించాడు. అనంతరం ఇంటికి వచ్చి భార్యను భోజనం వడ్డించమన్నాడు. అయితే ఆమె కొంత ఆలస్యం చేసింది. దీంతో రెచ్చిపోయిన హీరామణి భార్యను చితక బాదాడు.
కాగా హీరామణి కొట్టిన దెబ్బలకు అతని భార్య తీవ్ర గాయాల పాలైంది. దీంతో స్పాట్లోనే చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హీరామణిని అరెస్టు చేశారు. అతని భార్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…