దాంపత్య జీవితం అంటే నూరేళ్ల పండుగ. కానీ కొందరు ఆ జీవితాన్ని నరకం చేసుకుంటుంటారు. చిన్న గొడవలకే విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రాణాలను తీసుకోవడమో లేదా ప్రాణాలను తీయడమో చేస్తుంటారు. తాజాగా అక్కడ కూడా ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
జార్ఖండ్లోని ఖుంతి జిల్లాలో ఉన్న ఖుంతి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలామతి గ్రామానికి చెందిన హీరామణి అనే వ్యక్తి సోమవారం రాత్రి పీకలదాకా మద్యం సేవించాడు. అనంతరం ఇంటికి వచ్చి భార్యను భోజనం వడ్డించమన్నాడు. అయితే ఆమె కొంత ఆలస్యం చేసింది. దీంతో రెచ్చిపోయిన హీరామణి భార్యను చితక బాదాడు.
కాగా హీరామణి కొట్టిన దెబ్బలకు అతని భార్య తీవ్ర గాయాల పాలైంది. దీంతో స్పాట్లోనే చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హీరామణిని అరెస్టు చేశారు. అతని భార్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…